వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్
Mana News :- హైదరాబాద్: వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. భారాసను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానని, డిసెంబర్ వరకు పార్టీ బలోపేత కార్యక్రమాల్లో…
“Deeksha” in Post-Production works. Release Soon.
Mana News :- Under the banners of RK Films and Sigdha Creations, Deeksha is directed by Dr. Pratani Ramakrishna Goud, who is also producing the film along with P. Ashok…
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో “దీక్ష” త్వరలో విడుదల.
Mana News ;- ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, స్వీయ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. లవ్…
‘మాతృ’ చిత్ర పాటలకు రచయిత చంద్రబోస్ ప్రశంసలు !!!
Mana News :- మదర్ సెంటిమెంట్తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృ దేవో భవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్తో…
పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్లో నిత్య అన్నదానం-జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు
పిఠాపురం మార్చి 18 మన న్యూస్ ;-డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యాఅన్నదానం కార్యక్రమం మొదలు పెట్టడం చాలా సంతోషం అని కౌడా చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ…
వైఎస్ఆర్సీపీకి మరో షాక్… ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి మర్రి రాజశేఖర్ రాజీనామా
Mana News :- వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ బుధవారం రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నలుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీకి గుడ్ బై చెప్పారు.తాజాగా రాజశేఖర్…
బెట్టింగ్ యాప్స్ దందా వెనుక ఇంకా ఎవరురెవరు దాగిఉన్నారు ???
Mana News :- ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లపై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ఇంకా యాప్స్ ప్రమోషన్ను ఆపడం లేదు. దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నవాళ్లు వేల మంది ఉన్నారు. ముఖ్యంగా…
మహిళలకు ఉచిత బస్సు అమలు పై బిగ్ అప్డేట్..!!
Mana News :- ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని…
నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు
Mana News :- చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక క్యాంప్లను నిర్వహించనున్నారు.…
2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం నేనే… అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!
Mana News :- ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన..గతంలో టీడీపీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక కారణాన్ని వెల్లడించారు.…