Tag: #trendingNews

ప్రధానోపాధ్యాయులు సిద్దయ్య ను సత్కరిస్తున్న టిడిపి నాయకులు

వెదురుకుప్పం మన న్యూస్ :- పచ్చికాపల్లం హైస్కూల్ ప్లస్ ప్రిన్సిపాల్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు పోతుగంటి సిద్దయ్య రిటైర్మెంట్ కార్యక్రమంలో సిద్దయ్య గారిని సత్కరిస్తున్న వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి మాజీ మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ మోహన్ మురళి, మాజీ…

ARM & అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రానికి గాను టోవినో థామస్ 48వ ఉత్తమ నటుడు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు సొంతం !!!

గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, తైవాన్‌లో టోవినో థామస్ ARM & 2018 సినిమా ప్రదర్శనకు సంచలనాత్మక స్పందనతన బహుముఖ ప్రజ్ఞ మరియు ఆకర్షణీయమైన స్క్రీన్ చిత్రణలకు ప్రశంసలు పొందిన టోవినో థామస్, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ముఖ్యమైన…

ప్రభుత్వం అనుకున్న సమయానికి డీఎస్సీని పూర్తి చేయకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో కలిసి ఉద్యమిస్తుందని హెచ్చరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్, తాడేపల్లి /నెల్లూరు, ఏప్రిల్ 20: తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మెగా డీఎస్సీ…

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

మన న్యూస్,హైదరాబాద్ / నెల్లూరు, ఏప్రిల్ 20:*75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు*చంద్ర దర్శనం పుస్తక ఆవిష్కరణ హైదరాబాదులోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి…

తిరుపతిలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు… పళ్ళచోట్ల అన్నదాన కార్యక్రమాలు..

మన న్యూస్,తిరుపతి :- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తిరుపతిలో తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు టిడిపి అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు పార్టీ…

చంద్రన్నను ఆశీర్వదించిన దివ్యాంగులు

MANA NEWS: బిసి విభాగం,తెలుగుదేశం పార్టీశ్రీకాళహస్తి.అభివృద్ధికి ఆద్యుడు, సంక్షేమానికి ఆరాధ్యుడు, 75 వసంతాలుగా వెలుగొందుతోన్న చంద్రుడు, తెలుగు వారి గుండె గుడిలో కొలువైన నిండు దైవమైన చంద్రన్నకు దివ్యాంగులు ఆశీస్సులు అందజేశారు.సిబియన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక పూసల వీధిలో తెలుగుదేశం…

అన్ సర్వే భూములను సర్వే చేసి గిరిజనులకు పట్టాలి ఇవ్వాలి

మన న్యూస్ సాలూరు ఏప్రిల్19:– పార్వతిపురం మన్యం జిల్లా ఈనెల 21న జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మండలంలో కొత్తూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక…

ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా బయటపడ్డ గుర్తు తెలియని మృతదేహం…

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :– జోగులాంబ గద్వాల్ జిల్లా,కేటిదొడ్డి మండల శివారులో ఓ వ్యక్తి అనుమానస్పద మృతి..హత్య చేసి పూడ్చి పెట్టారంటూ అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు…ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న సమయంలో కూలీలకు బయటపడ్డ గుర్తు…

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

పినపాక, మన న్యూస్ :-పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం హెచ్.పీ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే సీతారాంపురం గ్రామానికి చెందిన కోడి రెక్కల నరసింహారావు, 60 సం శనివారం…

పాంచాలి రైతు సేవా కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

మన న్యూస్ ఏప్రిల్19:=పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలోఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ఈ వ్యర్ధాలు వలన వాతావరణంతో పాటు తాగే నీరు కలుషితం అవుతుందని వీటి వ్యర్ధాలను జాగ్రత్తగా రీసైకిల్ చేసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పాంచాలి గ్రామ సర్పంచ్ గూడెపు యుగంధర్ అన్నారు…