సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి
మన న్యూస్ సాలూరు మే10:= ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి నుండి వచ్చిన మూడు చెక్కులను మంత్రి సంధ్యారాణి పంపిణీ చేశారు. పట్టణంలో ని కోటవీధికి చెందిన తాలాడ సుభద్రమ్మకు 65,931, రూపాయలు,19 వార్డులోని ఉన్న రాపాక సూర్య కుమారికి…