పాలిచెర్ల, పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమము.
గూడూరు, మన న్యూస్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమము ను పాలిచెర్ల మరియు పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు , గూడూరు బి. గోపి నాయక్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా,…