శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఒంటిమిట్ట ఆలయ చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు
Mana News ;- ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు, జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మంతో కలిసి ఆలయం ముందు ఆవిష్కరించారు. ఒంటిమిట్ట…
మరో ఎన్నికల సమరం – కూటమి Vs జగన్, సమర్థతకు పరీక్ష..!!
Mana News :- ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాలో కూటమి గెలిచింది. టీచర్ల నియోజకవర్గంలో ఫలితం భిన్నంగా వచ్చింది. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా…
అమరావతికి మరో మణిహారం..!!
Mana News :- ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాజధాని పనులు ఈ నెల 15 లోగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లను పిలి చింది. దాదాపు రూ 40 వేల…
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అస్వస్థత !
Mana News :- భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు అస్వస్థత నెలకొంది. ఈ తరుణంలోనే… అర్థరాత్రి 2 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు జగదీప్ ధన్ఖడ్. ఛాతిలో నొప్పి…
నేడు రెండో రోజు పోసానిని విచారించనున్న పోలీసులు..
Mana News :- సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే,…
నాగబాబు ఆస్తులెంత – అన్నయ్య, పవన్ కు అప్పు లెక్కలిలా..!!
Mana News :- మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. కూమటి నుంచి అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. రేపు (సోమవారం) నామినేషన్లకు చివరి రోజు.జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయటంతో..మిగిలిన నలుగురు…
అక్రమ మద్యం విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు
Mana News :- అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు బంగారుపాలెం సీఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని బలిజపల్లికి చెందిన వేమన వద్ద 30 బాటిళ్లు, తంబకుప్పంలోని మునిరత్నం రెడ్డి వద్ద 50 బాటిళ్లు,…
రాష్ట్ర వైసీపీ మహిళ కార్యదర్శిగా పెనుమూరు ద్రాక్షాయిణి
Mana News :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ మహిళ కార్య దర్శిగా జీడి నెల్లూరు నియోజక వర్గం, పెనుమూరు మండలానికి చెందిన రాష్ట్ర మాజీ హౌసింగ్ డైరెక్టర్ ద్రాక్షాయణి నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల…
కళ్యాణ్ రామ్ సినిమా కోసం మళ్లీ పోలీస్ రోల్ లో విజయశాంతి..
Mana News :- తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు సొంతం చేసుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో స్టార్ హోరీవం రేంజ్ కి ఎదిగారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో స్టార్…
మార్కాపురంను జిల్లా చేస్తాం: సీఎం చంద్రబాబు
Mana News :- అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్కాపురం జిల్లా చేస్తామని వెల్లడించారు. మార్కాపురంను జిల్లా…