తల్లికి వందనంకి సంబంధించి పదివేల కోట్ల రూపాయలు తల్లులు ఖాతాలో జమ చేసిన విద్యాశాఖ శాఖ మాత్యులు నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం:బలపరిచిన ఎమ్మెల్సీ…

గూడూరు, మన న్యూస్ :– వెంకటగిరి నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయాలన్నీ త్వరగా పూర్తి చేయాలి:ఎమ్మెల్సీ…* వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయానికి అదనంగా 50 లక్షలు మంజూరు చేయాలని కోరిన ఎమ్మెల్సీ,మంజూరు చేసిన మంత్రివర్యులు ఆనం…*చిలకూరు మండలం,పారిచర్ల వారి పాలెం పాఠశాలలో…

మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి మూడో శాఖ,ఉద్యోగాలు తీసే శాఖ ఇవ్వాలి – మాజీ డిప్యూటీ సిఎం రాజన్న దొర విలేకరుల సమావేశం లో అన్నారు.

మన న్యూస్ సాలూరు జూలై 18:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. నా వలన నా నియోజకవర్గం ఉద్యోగులను నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా చేశాను కాని ఎవరిని బదిలీలు చేసి…

చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ

గూడూరు, మన న్యూస్ :- మరలా వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంద అనిఅందరి మనసులో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట చెబితే తప్పరని తప్పకుండా ఈసారి కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని తెలియజేశారని కూటమి ప్రభుత్వం…

వాతావరణంలో మార్పు వచ్చింది అప్రమత్తంగా ఉండండి – సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య

మన న్యూస్,రేణిగుంట జూలై 18:– వాతావరణంలో మార్పు వచ్చింది అప్రమత్తంగా ఉండాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్లు శివశంకర్, కామరాజు తెలియజేశారు. శుక్రవారం ఆర్. మల్లవరం గ్రామం నందుజడ్పీ. హైస్కూల్ నందు డెంగ్యూ మాసో త్సవాలు సందర్భంగాసీజనల్ వ్యాధులపై…

పాఠశాలకు విద్యా సామాగ్రి అందజేత

గూడూరు, మన న్యూస్: -రోటరీ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో కీర్తిశేషులు కొణిదల ముని రామయ్య ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని దివి పాలెం ఎంపీపీ స్కూల్ వారికి 20వేల రూపాయలు విలువచేసే ఆరు స్టేషనరీ రాక్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ…

టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు…

ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంతవరకు పనులకు వెళ్లే ప్రసక్తే లేదు-మున్సిపల్ కార్మికులు. సిఐటియు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కొరకై సమ్మె లోనికి వెళ్లి శుక్రవారానికి…

జూనియర్ కళాశాల విద్యార్థినులు జిల్లా యోగా పోటీలకు సిద్ధం.నాగమల్లి ఓబులేసు.. యోగా మాస్టర్.

ఉరవకొండ మన న్యూస్:ఆగస్టు 3వ తేదీన జిల్లా స్థాయిలో యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యం లో జూనియర్ కళాశాల విద్యార్థినులకు యోగా మాస్టర్ నాగామల్లి ఓబులేసు తధనుగుణంగా శిక్షణ ఇస్తున్నారు.అసోసియేట్ ఆఫ్ యోగ ఇన్ ఉరవకొండ (ఆయుర్) సంస్థ తరఫున…

లంకాల గ్రామంలో కౌడి పీర్ల సవారిలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి

నర్వ మండల, Mana News :- నర్వ మండల పరిధిలోని లంకాల గ్రామంలో పురాతనం నుండి తరతరాల నుండి లంకాల గ్రామంలో కౌడి పిర్లను ప్రతిష్టించడం జరుగుతుంది. నర్వ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు భారీగా కౌడి సవారిలో పాల్గొనడం…

క్రమంతప్పకుండా, క్రమశిక్షణ తో విద్యార్థులు కళాశాల కు రావాలి –

ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ బోర్డుల మీద విద్యాబోధన, ఎప్సెట్ (ఎంసెట్), మెయిన్స్, నీట్, సిఎ, పోటీ పరీక్షలకు శిక్షణ – జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎం. హృదయ రాజు గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి. జులై 17 :- జోగులాంబ గద్వాల…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!