మహానాడులో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్
మన న్యూస్, తిరుపతి ఏప్రిల్ 27:– కడపలో మూడు రోజులపాటు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్ తో పాటు ఆమె అనుచరులు మంగళవారం భారీగా కడప కొత్తరలి వెళ్లారు.…