ఇందుకూరుపేట 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ
Mana News :- ఇందుకురుపేట మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పూర్తితో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు అందజేశారు.…