Month: July 2026

కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు దుప్పట్ల పంపిణీ.. ఎంఈఓ తిరుపతిరెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు మండల విద్యాశాఖ అధికారి తిరుపతి రెడ్డి దుప్పట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి…