Month: June 2026

ఎస్ ఐ ఆర్ సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్….

బి ఎల్ ఓ లకు కీలక ఆదేశాలుచెరుకూరి నవీన్…అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదు,, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్.. కొండాపురం జూన్ 20, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని…

యోగాంధ్రలో అద్భుతమైన నటన ప్రదర్శించిన మహమ్మద్ సమీర్…

కలిగిరి జూన్ 20 మన న్యూస ప్రతినిధి నాగరాజు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించిన ఈ బుడ్డోడు చిన్నవయసులోనే పలువురు అధికారుల ప్రశంసలు అందుకున్నాడు. కలిగిరి మండలం వేర్నకొల్లు గ్రామానికి చెందిన మహమ్మద్ సమీర్…

శంకర్‌పల్లిలో ఘనంగా వెంగల్–మధులిక వివాహం.. నూతన వధూవరులను ఆశీర్వదించిన బొల్లినేని వెంకట రామారావు…

హైదరాబాద్, శంకర్‌పల్లి, జూన్ 20 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. దుత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మల్లంపాటి గురవయ్య నాయుడు, శ్రీమతి రాజేశ్వరి దంపతుల కుమారుడు చిll వెంగల్, చిllలllసౌ మధులికల వివాహ మహోత్సవం శుక్రవారం రాత్రి…

​వ్యసనాల కోరల నుండి విముక్తి…పాపానాయుడుపేట కేంద్రానికి రండి.. జీవితాలను వెలిగించుకోండి…​మత్తు మహమ్మారిపై ‘రాస్’ సమరం.. !..రాస్’ కేంద్రంలో ఉచితంగా నవజీవన మార్గం!..

రేణిగుంట, జూన్ 19: నేటి సమాజంలో మత్తు పదార్థాల వాడకం ఒక మహమ్మారిలా ప్రాకుతూ కుటుంబ వ్యవస్థలను, సాంఘిక వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తోందని ‘రాస్ రాష్ట్రీయ సేవా సమితి’ కౌన్సిలర్ పి. నాగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలంలోని…

గాజులమన్యం పరిధిలో ‘పల్లె నిద్ర’: శక్తి యాప్, సైబర్ నేరాలపై అవగాహన… రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి.

​రేణిగుంట జూన్ 19.తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, గాజులమన్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలమండ్యం హరిజనవాడ గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో అత్యంత విజయవంతంగా జరిగింది. గాజులమన్యం సిఐ మంజునాథ్ రెడ్డి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది గ్రామంలో…

తిరుపతిలో ఆర్టీసీ జేఏసీ సన్నాహక సదస్సు…జూన్ 28న ఉద్యమ కార్యాచరణకు పిలుపు..

​తిరుపతి, జూన్ 19. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమ బాట పట్టింది. తిరుపతి జిల్లా కేంద్రంగా ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణపై కీలక సన్నాహక సదస్సు నిర్వహించారు. కడప జోన్-4…

సమాజ నిర్మాణంలో విద్య పాత్ర అత్యంత కీలకం.. కంచి పీఠాధిపతి దివ్య సాన్నిధ్యంలో ‘ఎస్‌ఆర్‌ఎమ్’ విద్యాసంస్థ ప్రారంభం.

​రేణిగుంట: రేణిగుంటలోని కేఎల్ఎం సర్కిల్ సమీపంలో మున్నూరు వెంకటరమణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్‌ఆర్‌ఎమ్ విద్యాసంస్థ’ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామీజీ వారి…

విద్యార్థుల భవిష్యత్తు కోసం మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.నెహ్రూ మునిసిపల్ హైస్కూల్‌లో మెగా గంజాయి నిర్ధారణ పరీక్షలు…

యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే లక్ష్యం.డ్రగ్స్ వినియోగంపై అవగాహనతో పాటు కౌన్సిలింగ్ కార్యక్రమాలు. “డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా” లక్ష్యంతో పోలీసుల నిరంతర ప్రత్యేక చర్యలు. తిరుపతి క్రైమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్.,…

,,బొటికర్లపాడుప్రాథమిక పాఠశాల నందు నోటు పుస్తకాల పంపిణీ. చేసిన టిడిపి అధ్యక్షులు ఉండేలా గురవారెడ్డి.,

దుత్తలూరు జూన్ 18 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. దుత్తలూరు మండలం నందిపాడు క్లస్టర్ పరిధిలోని బోటికర్లపాడు ప్రాథమిక పాఠశాల నందు టిడిపి మండల అధ్యక్షులు ఉండేలా గురువారెడ్డి విద్యార్ధిని విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే నోటి పుస్తకాలు, పలకలు, పెన్నులు ,పెన్సిల్లు…

నెల్లూరు బిఎస్ఎన్ఎల్‌ రాష్ట్రంలోనే నెంబర్ వన్….ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి

నెల్లూరు బిఎస్ఎన్ఎల్ రాష్ట్రంలో నెంబర్ వన్……ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిమన ధ్యాస, నెల్లూరు, జూన్ 16 : నెల్లూరు బిఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ రాష్ట్రంలో నెంబర్ స్థానంలో ఉందని పార్లమెంటు సభ్యులు , టెలికాం అడ్వైజరీ కమిటీ ఛైర్మెన్ వేమిరెడ్డి ప్రభాకర్…