Month: June 2026

మామిడికాయలు కోస్తూ విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి.

తవణంపల్లి మే 5 మన ద్యాస విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలం కట్టకింద పల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప (55)…

ఘనంగా స్వర్ణ బేబీ ప్రిన్సి తొలి జన్మదిన వేడుకలు..

కలిగిరి జూన్ 06మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి లో స్థానిక సిపిఆర్ కళ్యాణ మండపంలో స్వర్ణ బేబీ ప్రిన్సి తొలి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణ లలితమ్మ, దాసు దంపతుల ముద్దుల మనుమరాలు, స్వర్ణ విజన్య – స్మైలీ…

.12 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన.. త్వరగా పూర్తి చేయాలని ఆదేశం..రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ): నిజాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైడ్రాల్ డైరెక్టర్ బాలరాజ్ అధికారులను ఆదేశించారు.కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్…

రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందిస్తాం…. సమస్యల పరిష్కారంలో ఆలస్యం వద్దు.. రేణిగుంట తహశీల్దార్‌గా శ్రావణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ…

రేణిగుంట జూన్ 5.​రేణిగుంట మండల నూతన తహశీల్దార్‌గా శ్రావణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐలు), విలేజ్ రెవెన్యూ అధికారులు (విఆర్‌ఓలు) ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…

వీధులు గాలులు, వర్షం వలన కరెంటు స్తంభం తిరగబడి వైర్లు తగిలి మృతి చెందిన రెండు పాడే ఆవులు

జీవనాధారం కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలి సాలూరు మన ధ్యాస ప్రతినిధి:- పార్వతిపురం మన్యం జిల్లా సిపిఎం పాచిపెంట మండలం కూనం బంధవలస గ్రామానికి చెందిన గిరిజనులు చొక్కాపు పెంటయ్య మజ్జి సీతారాం లకు చెందిన రెండు పాడి…

పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలు నాటిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు…

​శ్రీకాళహస్తి, జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎం.ఆర్. అన్సారి ఆదేశాల మేరకు, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు…

ఎంఎస్ఎంఈ పథకాలతో యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి– ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలి– శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్‌ను

తిరుపతి , జూన్ 5 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఎంఎస్ఎంఈ పథకాలను యువత సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి నగరంలోని అన్నమయ్య…

యోగా, ధ్యానంతోనే మానసిక ప్రశాంతత, ఒత్తిడి నియంత్రణ…తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు.

​తిరుపతి: ధ్యానంతోనే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితానికి నాంది పలుకుదామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరేడ్ మైదానంలో “హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్” (ధ్యాన) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పోలీసు సిబ్బందిలో శారీరక…

చిరు వ్యాపారులకు ఆహార భద్రతపై ప్రత్యేక శిక్షణ.

​తిరుపతి:తిరుపతి పరిధిలోని చిరు వ్యాపారులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రతా విభాగం మరియు జాతీయ వీధి వ్యాపారుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తిరుమలలోని సుమారు 350 మంది…

ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం

ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం తిరుపతి, జూన్ 05: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్యాన్ని కాపాడే అంశం పై అవగాహన…