Month: May 2026

​రేణిగుంటలో లారీ అగ్నికి ఆహుతి : దగ్ధమైన 16 చక్రాల లారీ!

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో రాత్రివేళ పెను ప్రమాదం సంభవించింది. రామకృష్ణాపురం సర్కిల్ వద్ద వెళ్తున్న ఒక భారీ లారీ అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ​ప్రమాద వివరాలు: చెన్నై నుండి రైల్వేకోడూరుకు వెళ్తున్న 16 చక్రాల భారీ లారీ,…

తిరుపతి అభివృద్ధికి కేంద్ర నిధులు కేటాయించాలి: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి వినతి

తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి…

తిరుపతి సమగ్ర అభివృద్ధికి పార్లమెంటరీ కమిటీ మద్దతు కోరిన తుడా ఛైర్మన్ ‘డాలర్స్’ దివాకర్ రెడ్డి…

తిరుపతి నగరంలోని తాజ్ హోటల్‌లో ‘హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్’ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025-26) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్…

చీకూరిపల్లెలో మహాభారత యజ్ఞంలో భాగంగాఎనిమిదవ రోజు అర్జున తపస్సు

మనధ్యాస, బంగారుపాల్యం,మే 8 రిపోర్టర్: కమల్ రెడ్డి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల పరిధిలోని చీకూరిపల్లి గ్రామం నందు గ్రామస్తులు మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జున తపస్సు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్జున తపస్సులో భాగంగా పూజ కార్యక్రమాలు…

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (2025-26) సభ్యులు ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (2025-26) సభ్యులు ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…

ఇందిరమ్మ ఇళ్లు, పోడు భూముల సమస్యలపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మే 9:జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి…

మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 7 (నాగరాజ సరకింటి) గరుడ దాత్రి మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ ఎస్సై రమేష్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం కె పట్నం గ్రామంసమీపంలోని అరగొండ-చిత్తూరు రహదారిలో…

మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి మే 7 (నాగరాజ సరకింటి ) మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ ఎస్సై రమేష్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి తవణంపల్లి మండలం కె పట్నం గ్రామంసమీపంలోని అరగొండ-చిత్తూరు రహదారిలో ఎం.…

ఎల్లారెడ్డి ఎస్‌ఐగా రాజు బాధ్యతల స్వీకరణ

ఎల్లారెడ్డి, మే 8 (మన ధ్యాస):ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌ఐగా రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు. కాగా, ఎల్లారెడ్డి ఎస్‌ఐగా పనిచేసిన మహేష్ రాజంపేటకు…