Month: May 2025

నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి పార్టీ 30 డివిజన్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 25 :నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం లో గ్రౌండ్ లెవల్లో క్రింది స్థాయిలో ఉండే కార్యకర్తలు నుండి ప్రతి ఒక్క నాయకుడిని కూడా సమన్వయ పరచి ప్రతి ఒక్కరినీ…

పాడిపంటలు చల్లంగా ఉండాలని చూడాలమ్మ..ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో గల ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ, ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా బోనాల పండుగను గ్రామ ప్రజలు బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున మహిళలు ప్రతి…

జీలుగ విత్తనాల పంపిణీ.. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం విత్తనాలను రాయితీ పై ఇస్తుందన్నారు.30 కిలోల బస్తా…

రైతులు జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి. సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం ద్వారా రైతుల కోసం సబ్సిడీ పై వచ్చిన జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఆవరణలో రైతులకు…

అక్రమంగా మొరం తరలిస్తున్న జెసిబి, ట్రాక్టర్లు పట్టుకున్న ఎస్ ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న 8 ట్రాక్టర్లు,1 జెసిబి ని నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ పట్టుకున్నారు. ఎస్ఐ శివకుమార్ తెలిపిన ప్రకార౦ వివరాలు ఇలా ఉన్నాయి.. ఎలాంటి అనుమతి లేకుండా మొరం…

ముఖ్యమంత్రి దంపతులకు శుభాకాంక్షలు చెప్పిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు ఆదివారం కుప్పంలో నూతన గృహప్రవేశం చేశారు. ఈ ఆ దంపతులను రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి…

నారా భువనేశ్వరి ని సన్మానించిన పుష్పావతి యాదవ్..

మన న్యూస్,తిరుపతి : కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు ఆదివారం నూతన గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్, ఆమె భర్త…

దుర్గాడ శివాలయం లో శ్రీ లలితా దేవి కి ప్రత్యేక పూజలు

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున వైశాఖమాస ,మాస శివరాత్రి.. ఆదివారం…సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, సూర్య నమస్కారాలు,…

వైసీపీ జిల్లా సెక్రెటరీని సన్మానించిన పంపన రామకృష్ణ.

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : గొల్లప్రోలు పట్టణ పరిధిలో బీసీ నాయకుడు అంజూరి విజయ రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి అందిస్తున్న రాజకీయ సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించి రాంబాబుకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్…

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 147 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో,నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన కార్యదర్శి…