ఏజెన్సీ రహదారులు నిర్మించండి,, గ్రీవెన్స్ లో కలెక్టర్ కు పిర్యాదు
మనన్యూస్:పాచిపెంట,పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో వున్న కొండమోసూరు,కేరంగి,మిలియా కంచూరు తుమరావల్లి పంచాయితీ గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మాణం చేపట్టాలని కేరంగి సర్పంచ్ సోముల లచ్చయ్య పార్వతీపురం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వినతి పత్రం…