కరెంటు చార్జీల బాదుడు పై వైఎస్ఆర్సిపి పోరుబాట
వెదురుకుప్పం మన న్యూస్:– కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్ర ప్రజలపై కరెంటు చార్జీల బాదుడు పై నిరసన కార్యక్రమ పోస్టర్ నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…