Month: December 2024

భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయండి

మన న్యూస్:తుర్కెంజల్భా రత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాల గోడపత్రిక ను ఈ రోజు తుర్కా యాంజల్ చౌరస్తాలో జిల్లా కౌన్సిల్ సభ్యులు పి శివకుమార్ గౌడ్ అధ్యక్షతన విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు…

అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత

మన న్యూస్:ఎల్ బి నగర్సం ధ్య థియేటర్ తొక్కిసలా ఘటనలో మరణించిన రేవతి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఆమె మరణించడం బాధాకరం అని తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయం…

ఎఫ్ సి ఐ కాలనీ లో శ్రీ విజ్ఞ సాయి బైక్ పాయింట్ ప్రారంభోత్సవం

మన న్యూస్:వనస్థలిపురం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని ఎఫ్ సి ఐ కాలనీ ప్రధాన రహదారిలో నరేందర్,శ్రీను నేతృత్వంలో శ్రీ విజ్ఞ సాయి బైక్ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ వద్ద మల్టీ బ్రాండ్…

అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్:నిజాంసాగర్ జుక్కల్ పెద్ద కొడప్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావ్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఆసుపత్రి సిబ్బంది రోగులకు శక్తిమేరకు ఆరోగ్య సేవలు…

శేట్పల్లి వాసి హైదరాబాదులో మృతి

మన న్యూస్:లింగంపెట్ డిసెంబర్ 23:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య తండ్రి బాలరాజయ్య వయస్సు (56) శెట్టిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సిద్దయ్య గత కొంతకాలంగా కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో నివాసం ఉంటున్నారు,తేది 20/12/2024…

బీఆర్ఎస్ ప్రమాద బీమా చెక్కు అందజేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ).బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును అందజేశారు నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కురుమ కృష్ణమూర్తి పిడుగు పాటుతో చనిపోగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు…

ఘనంగా క్రిస్మస్ వేడుకలు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలోని రాజ రాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్ల బాధితుల‌కు త్వ‌ర‌లో టిడిఆర్ బాండ్లుః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్:తిరుప‌తి,మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్డుల కార‌ణంగా భూమి కోల్పోయిన అర్హుల‌కు ఫిబ్ర‌వ‌రి నాటికి టిడిఆర్ బాండ్లు మంజూరైయ్యేలా చూస్తామ‌ని ఎమ్మ‌ల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే త‌మ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్ట‌ర్ ఫ్లాన్ రోడ్డుల పేరిట నిధులు దోచుకున్నార‌ని…

సైబర్ ఆర్థిక నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.

మనన్యూస్:తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సైబర్ మోసగాళ్లు చేసే మోసాలు గురించి వివరిస్తూ మొదటగా మనకు ఫోన్ చేసి మీ మీద ఒక పార్సెల్ వేరే దేశంకు బుక్ అయ్యింది అందులో డ్రగ్స్ వున్నాయి అందుకు సంబందించిన ఎవిడెన్స్ మా దగ్గర వున్నాయి.…

గొల్లప్రోలు చేరిన సోమనాధేశ్వర దివ్య స్వర్ణిమ రథం, ఘన స్వాగతం పలికిన భక్తులు

మన న్యూస్:బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో శ్రీ సోమనాధేశ్వర వజ్ర లింగ దర్శనం దివ్య స్వర్ణిమ రథం సోమవారం గొల్లప్రోలు చేరుకుంది. గత 5 సంవత్సరాల నుండి 5 రాష్ట్రాలలోని సుమారు 6వేల గ్రామాలలో పర్యటిస్తూ గొల్లప్రోలు చేరుకున్న దివ్య స్వర్ణిమ రథానికి భక్తులు…