సీఏం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్
మనన్యూస్,మహేశ్వరం:మండల్ అమీర్ పేట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోల్కొండ రాములు అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆసుపత్రి లో చేరగా వైద్య ఖర్చుల కొరకు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇమ్మడి ప్రవీణ్ పటేల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే కేఏల్ఆర్ గారిని…
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించండి..అభివృద్ధి చేసుకుందాం..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి వూట్కూరి ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో మల్లికార్జున్…
అనుమతి లేని ఇసుక లారీ సీజ్
మనన్యూస్,కామారెడ్డి:మాచరెడ్డి మండలం ఫరీద్ పేట్ గ్రామంలో రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ అనిల్ అన్నారు, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.తెలియజేశారు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి,,8 మంది అరెస్ట్
మనన్యూస్,కామారెడ్డి:నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం,వేల్పుగొండ,గ్రామ శివారులో లొట్టివాగు సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ సిబ్బందితో కలిసి తనికీలు నిర్వహించాగా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని,వారి నుండి 7150,,4 మొబైల్స్,5…
అసత్యాల వేదికగా బిఆర్ఎస్ సోషల్ మీడియా
మనన్యూస్,పినపాక:చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా,అధికారం పోయినా టిఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడీశాల రామనాథం ఎద్దేవా చేసారు.శుక్రవారం బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో రామనాథం మాట్లాడారు.…
మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం.
మనన్యూస్,నారాయణ పేట:రాష్ట్రంలోని మహిళా సంఘాలలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడారు.రాష్ట్రంలో…
జిల్లా ప్రెస్ క్లబ్ భవనం ను ప్రారంభించిన ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి.
మనన్యూస్,నారాయణ పేట:జిల్లా కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ భవనం ను శుక్రవారం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.జర్నలిస్టులు తమ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి…
నిజాయితీగల ఆఫీసర్ ఏవో సాయి శాంతన్ కుమార్ లంచం కోసం ఆశించే వ్యక్తి కాదు
ఎసిబి రైడ్ పై అధికారులు పూర్తిస్థాయిలో లోతైన విచారణ చేపట్టాలి సిపిఐ అశ్వాపురం మండల కార్యదర్శి అనంతనేని సురేష్ మనన్యూస్,పినపాక:నియోజకవర్గం,అశ్వాపురం మండలంలో ఏవో సాయి శాంతన్ పై ఏసీబీ దాడి జరగడం దురదృష్టకరమని,మండల వ్యవసాయ శాఖ అధికారిక రైతుల పక్షపాతిగా 24…
మంచినీటి సమస్య ఉందా?ఈ నెంబర్ కు ఫోన్ చేయండి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:త్రాగునీరు రాకపోయినా,పైప్ లీకేజీ ఉన్న ఫోన్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అయినా మంచినీటి సమస్య తలెత్తి అధికారులు నిర్లక్ష్యం వహించినా అధికారులకు తెలియక…
సంచాలకులు రుపోజ్ దత్తము ను కలిసిన నూతన కార్యవర్గం.
మనన్యూస్,ఎల్,బి,నగర్:హైదరాబాద్ జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఇటీవల నూతన కార్యవర్గము నియామకం జరిగింది.గురువారం అర్థ గణాంక శాఖ సంచాలకులు రుపోజ్ దత్తము ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సంచాలకులు మాట్లాడుతూ ప్రణాళిక శాఖ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో…