Category: తెలంగాణ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:: ఎస్ ఐ రాజ్ కుమార్

పినపాక, మన న్యూస్ :- ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు. బుధవారం పినపాక కేజీబీవీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ…

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భూమి పూజ –ప్రొసీడింగ్ ఫారాల పంపిణీ ..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని మల్లూరు,అచ్చంపేట్, బ్రాహ్మణపల్లి,మల్లూరు తాండ, గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గృహ నిర్మాణాల కోసం మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీవో గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి..మండల ప్రత్యేక అధికారిని ప్రమీల

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారిని ప్రమీల అన్నారు.నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఆమె సమావేశమయ్యారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా…

కష్టపడిన కార్యకర్తలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది..మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని మగ్ధంపూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ రావు ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అందరి సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకోవటం జరిగింది.గ్రామ అధ్యక్షులు అజయ్,ఉపాధ్యక్షులు మోయిన్…

బూర్గుల్ లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుని ఎన్నిక..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ రావు ఆదేశాల మేరకు బూర్గుల్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అందరి సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకోవటం జరిగింది.గ్రామ…

జమ్మూకాశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాన్నీ నిరసిస్తూ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర కు సంఘీభావంగా భారత సైనికులకు మద్దతుగా ర్యాలీ

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 20:– జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రం లోని మండల అధ్యక్షులు బోయ నాగరాజు,శశి, రామకృష్ణ, మురళి యాదవ్, ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ…

శివాజీ విగ్రహానికి రూ.2.50 లక్షల చెక్కును విరాళంగా అందజేసిన రాజ్ కుమార్ రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట:– జిల్లా పరిదిలోని పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు…

బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి,మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి.

మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని మరికల్ మండలంలో ప్రజలందరు బక్రీద్ పండుగను కలిసిమెలిసి శాంతియు తంగా జరుపుకోవాలని మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం మరికల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడుడారు.బక్రీద్ పండుగ సందర్భంగా…

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీడీవో..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి, జగన్నాథ్ పల్లి,లింగంపల్లి గ్రామాలలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపీడీవో లక్ష్మికాంత్ రెడ్డి ముగ్గు వేసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు అందజేత..

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్,సింగీతం,గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.గున్కల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగి రమేష్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఇందిరమ్మ ఇండ్ల…