మంగ్లూర్లో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది : డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) : దళారులను నమ్మిరైతులు మోసపోవద్దని డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు,నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి తో…