సమగ్ర సర్వే డేటా ఎంట్రీని పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్అ న్నారు.నిజాంసాగర్ మండలంలోని నవోదయ విద్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 26న మనం రాజ్యాంగ…