ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి, ఎస్పీ యోగేష్ గౌతమ్
. మన న్యూస్, నారాయణ పేట జిల్లా : నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి. నూతన సాంకేతిక వ్యవస్థ పై అవగాహన కలిగి ఉండాలి. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్…
రేణుక ఎల్లమ్మ ఫలహార బండి వేడుకల్లో పాల్గొన్న శ్రీ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు మిడిదొడ్డి నరసింహ
నాగోల్. మన న్యూస్ :- ఆషాడ బోనాల పండగ సందర్భంగా మంగళవారం రాత్రి శ్రీ సేవ ఫౌండేషన్ అధ్యక్షులు మిడిదొడ్డి నరసింహ మల్కాజ్గిరి బి ఆర్ ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో…
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
గడ్డన్నారం. మన న్యూస్ :- బీ ఆర్ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే. టీ రామారావు జన్మదినోత్సవం సందర్భంగా గడ్డిఅన్నారం బీ ఆర్ స్ పార్టీ ఆధ్వర్యంలో దిల్సుక్ నగర్ సాయిబాబా దేవాలయం లో ఘనంగా పూజా కార్యక్రమాలు…
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
మనన్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండల కేంద్రంలో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు…
నూతన విద్యార్థులకు ఘన స్వాగతం-కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫ్రెషర్స్ డే ఉత్సాహంగా..
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం ఫ్రెషర్స్ పార్టీని పాఠశాల తరఫున ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ సరోజ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజ మాట్లాడుతూ..కొత్తగా వచ్చిన విద్యార్థులు ఈ…
పేదలకు అండ కాంగ్రెస్ జెండా..మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పేదలకు అండాగా కాంగ్రెస్ జెండా అని పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.ఆయన బుధవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డ్ లను…
పొంచి ఉన్న ప్రమాదం.. ఎందుకింత నిర్లక్ష్యం..
మన న్యూస్,*నిజాంసాగర్*,( జుక్కల్ ) జూలై 22:విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో రూపు దిద్దు ఉంటుందని అంటారు.కానీ ఇక్కడ విద్యార్థులు శిథిలవ్యవస్థకు చేరిన తరగతి గదితో భయాందోళన చెందుతున్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో…
రేషన్ కార్డుల పంపిణీ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు 11 రేషన్ కార్డులను మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,తహసీల్దార్ సవాయి సింగ్, పంచాయతీ కార్యదర్శి చాకలి అంజయ్య లు కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…
మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా అంజప్ప..
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా ఓబ్లాపూర్ అంజప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ పట్టణంలోని సంతబజార్ వద్ద ఉన్న బీరప్ప ఆలయం వద్ద తాలూకా కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు దేవరి మల్లప్ప, తంగిడి…
మాజీ ఎమ్మెల్యే చిట్టెం తీరు మార్చుకో.
మన న్యూస్ నర్వ మండలం :- నిన్న నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల అధ్యక్షులు…