Category: తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు షెడ్యూల్ కులాల వసతిగృహమును తనిఖీ చేసిన మాజీ జెడ్పిటిసి

మన న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల షెడ్యూల్ కులాల గురుకులాల వసతి గృహమును కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, గిరెడ్డి మహేందర్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది విద్యార్థులకు సరి…

మునగ తోటను సందర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా ఉప్పసాక గ్రామం ప్రధాన రహదారి పక్కన అని పిడి కుమార్ అనే రైతు సాగు చేస్తున్నటువంటి మునగ తోటను స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సందర్శించారు.…

రైతులకు న్యాయం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామప్రజలు తరతరాలుగా సాగుచేసుకుంటున్న పేద సన్న కారు రైతుల వద్ద నుండి నవోదయ స్కూల్ నిర్మాణం పేరుతో 126.07 ఎకరాల భూమిని అక్రమించుకుంటున్నట్లు స్థానిక తహశీల్దార్ కార్యాలయం…

రోడ్డు పక్కన నివసిస్తున్న అనాధ కుటుంబానికి దుప్పట్లు పంపిణీ చేసిన కురుమ సాయిబాబా

మన న్యూస్,ఎల్లారెడ్డి ,నిజాంసాగర్,గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు చిన్నపిల్లలు బయట తిరగలేక పోతున్న సమయంలో రోజు బిక్షటన చేసి రోడ్డు పక్కన నివసిస్తున్న ఆ అనాధ కుటుంబం తల్లితోపాటు ఇద్దరు చిన్న పిల్లలు చలికి…

నాణ్యతమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.సహాయదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు

మన న్యూస్,నిజాంసాగర్,( బాన్సువాడ ) బాన్స్ వాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు డైట్ చార్జీలను, మేస్ చార్జీల పెంపుతో పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే…

దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

మన న్యూస్: కామారెడ్డి జిల్లా : దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాన్స్వాడ పట్టణ…

మద్యం సేవించి 100 డైల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసిన వ్యక్తి బైండోవర్

మన న్యూస్: కామారెడ్డి, మాచారెడ్డి,రాత్రి సమయంలో మద్యం సేవించి 100 డయల్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు బానోతు రమేష్ అనే వ్యక్తిని మాచారెడ్డి తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు అత్యవసర సమయంలో…

పురుగుల మందు సేవించి 108 వాహన ఈఎంటి ఉద్యోగి మృతి.డబ్బులు ఇప్పించుటకు మధ్యవర్తిగా ఉండటమే మృతికి కారణమ

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో 108 వాహనంలోఈఎంటి ఉద్యోగిగా పనిచేస్తున్న మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన దోమల.ప్రణయ్ అనే యువకుడు గత నెల 30 వ తారీఖున పురుగుల మందు సేవించి ఈ విషయం ఇంట్లో…

ఉగ్రవాదులను ఉద్యమకారులుగా, రైతులను ఉగ్రవాదులలా చూడడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు రైతులకు బేడీలు వేయటం సిగ్గు చేటు

మన న్యూస్: కామారెడ్డి జిల్లా రేవంత్ రెడ్డి పాలనకి, KCR పాలన కి తేడా ఏమీ లేదు మారింది పాలకులు మాత్రమే పాలన కాదు KCR కి పట్టిన గతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుంది దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమంలో…

ఆర్.అండ్.బి. శాఖ నిర్లక్ష్యమా..పాలకుల వైఫల్యమా..?

మన న్యూస్: పినపాక నియోజకవర్గం నిధులు వస్తున్న.. రహదారి కష్టాలు ప్రజా ధనం ఎవరు సొంతం పట్టించుకోని పాలకులు అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర వీడతారా?సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి మణుగూరు సింగరేణి ఉపరితల గల నుండి భద్రాద్రి పవర్‌…