Category: ఆంధ్రప్రదేశ్

రైతులకు అటవీశాఖ వారి హెచ్చరిక

బంగారుపాళ్యం డిసెంబర్ 18 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం మొగిలి, గౌరీశంకరపురం, మొగిలివారిపల్లి,టేకుమంద, జయంతి, మామిడిమానుకుంట,కుంటి ఆవులకుంట, కొదలమడుగు, కీరమంద, బండ్లదొడ్డి మరియు సామిచేనుమిట్ట గ్రామస్థులకు అటవీశాఖ, పలమనేరు రేంజ్ వారి ముఖ్య విన్నపము ఏమనగా,ఈరోజు ఉదయం ఒంటరి ఏనుగు 🐘…

వృద్ధులకు వితంతువులకు దుస్తులు పంపిపూతలపట్టు

తవణంపల్లి డిసెంబర్ 18 మన న్యూస్ తవణంపల్లి మండలం పేట అగ్రహారం సచివాలయ పరిధిలోని రంగంపేట సుచి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సుచి సంస్థ అధినేతలు పాల్ విజయ్ కుమార్ గ్లోరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు వితంతువులకు దుస్తులు…

టిటిడి మాజీ చైర్మన్ కు ఘన స్వాగతం పలికిన పుష్పావతి యాదవ్

మన న్యూస్:తిరుపతి డిసెంబర్18 తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కు మాజీ రాయలసీమ మహిళా డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ రీజినల్ కోఆర్డినేటర్ పుష్పవతి యాదవ్ ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.మురళి, గోపి, సత్కరించి స్వాగతం…

దేశ భవిష్యత్తుకు ఎన్ సీసీ ఎంతో కీలకం…ఆకట్టుకున్న గుర్రపు స్వారీలు..రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మన న్యూస్తి:తిరుపతి డిసెంబర్ 18:దేశ భవిష్యత్తుకు ఎన్.సి.సి ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో ఆర్ అండ్ వీ రేజ్మెంట్ ఎన్ సీసీ తిరుపతి లెఫ్ట్నెంట్ కల్నల్ అనుప్ ఆర్ ఆధ్వర్యంలో…

బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ గా బి. వి.కేశవులు ఉడయార్.

మన న్యూస్:తిరుపతి డిసెంబర్ 18 ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ లో, తిరుపతి జిల్లాలోని బీసీ కులాల సమావేశంను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కమిటీ నాయకులు స్థానిక తిరుపతి బీసీ నాయకులు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ…

అప్రమత్తంగా ఉండాలి వ్యవసాయ సిబ్బంది కే తిరుపతిరావు వ్యవసాయ అధికారి ఆదేశాలు

మన న్యూస్:పాచిపెంట, డిసెంబర్ 18 పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోతుపాన్ కారణంగా రెండు రోజులపాటు వర్షం పడే అవకాశాలు ఉన్నందున రైతుల అప్రమత్తంగా ఉండాలని వరి కోతలు వాయిదా వేసుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు కోరారు. మండలం…

జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు

మన న్యూస్:పాచిపెంట డిసెంబర్18 పార్వతీపురం మంజూరు జిల్లాపాచిపెంట మండలంలో మధ్యాహ్న భోజన కార్మికులకు. ఐదు నెలలకు పైగా ఉన్న వేతన బకాయలు వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాచి పెంట మండలం…

నెల్లూరు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నూతన కార్యాలయం ప్రారంభం

నెల్లూరు, మన న్యూస్ ,డిసెంబర్ 17 :- నెల్లూరు నగరంలో ప్రముఖ ఆలయాలను అభ్యర్థి చేయునట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు .పది రోజుల తర్వాత తాను మంత్రి నారాయణ ఇద్దరు నగరంలో తిరిగి నిర్ణయం తీసుకోబోతున్నట్లు…

తమిళనాడు అవ్వకు ఆంధ్ర అమ్మఒడి అండ.

చిత్తూరు డిసెంబర్ 17 మన న్యూస్ తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, గుడియాత్తం తాలూకా, పుట్టావారిపల్లిలో లలితమ్మ 85 సంవత్సరాలు, నడక తగ్గడం, వంట చేసుకునే శక్తి లేక ఇబ్బంది పడుతున్న లలితమ్మ పరిస్థితి గమనించిన, గ్రామస్తులు అమ్మఒడికి సమాచారం ఇవ్వగా…

జనవరి 8న శ్రీశైలంలో ఆధ్యాత్మిక సభ ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులుకి సన్మానం మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామరథయాత్ర

మన న్యూస్:తిరుపతి జనవరి 8వ తారీఖున శ్రీశైలం పుణ్యక్షేత్రంలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సభను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె…