Category: ఆంధ్రప్రదేశ్

మ‌హిళా ప‌క్ష‌పాతి ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తి, మార్చి 8:– మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి మ‌రింత‌గా రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అన్నారు. ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి హామిని ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం నెర‌వేరుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. శ‌నివారం ఉద‌యం న‌గ‌రంలో జ‌రిగిన అంత‌ర్జాతీయ…

జ‌నసేన ఆవిర్భావ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ఎమ్మెల్యే ఆర‌ణి

మనన్యూస్,తిరుప‌తి:ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జ‌రిగే జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శ‌నివారం సాయంత్రం తిరుప‌తి నియోజ‌వ‌ర్గ స‌న్నాహ‌క స‌మావేశంలో ఛ‌లో పిఠాపురం పోస్ట‌ర్ ను ఆయ‌న…

జ‌నసేన ఆవిర్భావ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ఎమ్మెల్యే ఆర‌ణి

మన న్యూస్,తిరుప‌తి,మార్చి 8:– ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జ‌రిగే జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శ‌నివారం సాయంత్రం తిరుప‌తి నియోజ‌వ‌ర్గ స‌న్నాహ‌క స‌మావేశంలో ఛ‌లో పిఠాపురం…

ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా మహిళా దినోత్సవం

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ బుర్రా అనురాధ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

మహిళలు అన్ని రంగాలలోనూ ప్రగతి సాధిస్తున్నారుజనసేన పార్టీ ఇన్ చార్జ్ మర్రెడ్డి

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ : – మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ప్రగతి సాధిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గొల్లప్రోలు లోని మెప్మా…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు (మార్చి 9) 105 శంకుస్థాపన లు కార్యక్రమం

నెల్లూరు రూరల్,మన న్యూస్, మార్చి 8 :- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 శంఖుస్థాపనలు.రేపు ఉదయం (తే.09.03.2025ది) 6.30గం॥లకు ప్రారంభం. *తరువాత వారం పాటు 198 శంకుస్థాపనలు.*60 రోజుల్లో పనులు పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తాం. *రేపటి శంఖుస్థాపన…

మహిళా సాధికారిత తెలుగుదేశంతోనే సాధ్యం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,మహిళల స్వయం ఉపాధి కల్పనకై ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు.మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు,విద్య,ఉద్యోగాలు,రాజకీయాల్లో రిజర్వేషన్లు టిడిపి ఘనతే.చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే అయ్యాను.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ రాష్టంలో మహిళా సాధికారతకు…

ఆధ్యాత్మిక సనాతన ధర్మ వ్యాప్తికి కృషి – ఆర్ హెచ్ వి ఎస్

త్వరలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామరథ యాత్ర మనన్యూస్,తిరుపతి:భారతదేశ ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని నిరంతరం విశ్వవ్యాప్తి చేయడానికి రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా),నవీన్ చంద్ర…

ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!

Mana News :- ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి…

వినాయక సాగర్ వాకర్స్ చే వితరణ ఘనంగా మహిళా దినోత్సవం

మనన్యూస్,తిరుపతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జీవకోనలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాలికల వసతిగృహం విద్యార్థులకు ఒక నెలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులను శ్రీ వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఉచితంగా అందజేశారు.వాకర్స్ అధ్యక్ష కార్యదర్శులు సాంబశివారెడ్డి వెంకటేశ్వర్లు కోశాధికారి…