Category: ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 04 :- జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం…

అట్టహాసంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సంబరాలు.. వేలాది మందితో కలిసి బంగారుపాళ్యంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం, ‌బంగారుపాళ్యం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బంగారుపాళ్యంకు చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు…

ఏనుగుల‌ దాడిలో‌ మృతి చెందిన గణపతి యాదవ్ కు ఎమ్మెల్యే ‌మురళీమోహన్ నివాళి..

గణపతి ‌యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం తరపున భాధిత కుటుంబానికి ఆర్ధిక‌సాయం అందజేత.. మన న్యూస్ ఐరాల జూన్-4:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, నాగంవాండ్లపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో మృతి చెందిన రైతు గణపతి యాదవ్​ మృతిదేహానికి…

వేరుశనగ గింజల కొరతపై మంత్రి అచ్చెం నాయుడుతో ఫోన్ మాట్లాడిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4పూతలపట్టు నియోజకవర్గంలో వేరుశెనగ గింజల కొరత తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడు తో టెలిఫోన్ ద్వారా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడారు. తక్షణమే అవసరమైన గింజలను మరింత అధికంగా అందించాలని విజ్ఞప్తి…

అంగనవాడి పరిధిలోని ప్రతి ఒక్క పిల్లలు అంగన్వాడీలో ఉండాలి సిడిపిఓ నిర్మల

మన న్యూస్ తవణంపల్లె జూన్-4 తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి మండల సమైక్య వెలుగు కార్యాలయంలో అంగనవాడి కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడి సిడిపిఓ నిర్మల పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి పరిధిలోని…

రామచంద్ర యాదవ్ పై రౌడీ ల ప్రవర్టించిన సీఐ సత్యనారాయణ పై చర్యలు తీసుకోవాలి

ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇంచార్జ్ గొంప శివ కుమార్ యాదవ్; మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్; బీసీ వై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, కూటమి ప్రభుత్వం మెగా డి ఎస్ సి పేరుతో నిరుద్యోగులను…

కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన నడుస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కర్త మేడిశెట్టి సూర్య కిరణ్ (బాబి) పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పిలుపు…

నెల్లూరు ,జలవనరుల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా జె.శరత్ కుమార్ రెడ్డి , జలవనరులశాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా కె.ఎన్ .రమేష్ లు పదవి విరమణ వేడుకలు.

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు ,జల వనరుల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా జె.శరత్ కుమార్ రెడ్డి , జల వనరులశాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా కె.ఎన్ .రమేష్ లు మే 31వ తేదీన పదవి విరమణ చేస్తున్న…

వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జరుపుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఈ దినాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పలు ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,…

జనసేన క్రియాశీలక సభ్యత్వంతో ఆ కుటుంబాలకు ఆసరా…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : జనసేన క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వం కలిగి దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన జన సైనికుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉండి ఆర్థిక భరోసాన్ని కల్పిస్తుంది. మంగళగిరి ఆర్ ఆర్ ఆర్ కన్వెన్షన్ హాల్లో జనసేన…