Category: తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీ కార్యాలన్నీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే షిండే

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, మాజీ…

మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో34వ కార్తీక వన సమారాధన

మన న్యూస్: శేరిలింగంపల్లి కాపు కులస్తులు సమాజంలో మంచిని పెంచుతూ అన్ని రంగాల్లో రాణించాలని, శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులు అన్నారు.ఆదివారం పటాన్ చెరువులో మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ కార్తీక…

శిల్పారామంలో ఘనంగా శ్రీ భరత ముని,పద్మభూషణ్ డా.వెంపటి చిన సత్యం 95 వ జయంతోత్సవాలు

మన న్యూస్ : శేరిలింగంపల్లి మాదాపూర్ శిల్పారామంలో ,శ్రీ అఖిల భారత కూచిపూడి నాట్య కళా మండలి,శిల్పారామం సంయుక్త నిర్వహణలో శ్రీ భరతముని జయంతోత్సవం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం 95 వ జయంతోత్సవాన్ని పసుమర్తి మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో…

మియాపూర్ లో మౌలిక వసతుల కల్పనకు కృషి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్మ

మన న్యూస్: శేరిలింగంపల్లి మియాపూర్ డివిజన్ పరిధిలోని కోకానట్ గ్రో అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయ‌న కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా…

అత్యుత్తమ స్కూల్ గా ప్రతిష్టాత్మక ‘జీ’ అవార్డు అందుకున్న కిడ్జీ స్కూల్.-దేశంలోని టాప్100 లో ఒకటిగా చందానగర్ కిడ్జి స్కూల్

మన న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష హిల్స్ కిడ్జీ స్కూల్ కు అరుదైన గౌరవం దక్కింది.దేశంలోనే 2300 అధిక సెంటర్స్ తో కిడ్జి స్కూల్స్ కలిగి ఉన్న స్కూల్స్ లలోని 100 ఉత్తమ స్కూల్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన…

నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

మన న్యూస్: డంగ్పేట్ లోని ప్రజా భవన్ లో సాక్షి సీనియర్ రిపోర్టర్ కర్నాటి చండిశ్వర్, పద్మావతి ల కూతురు కీర్తి, కార్తికేయ ల వివాహ మహోత్సవానికి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నియోజక…

కస్టమర్లు,శ్రేయోభిలాషులతో జ్యువెలరీ ఎగ్జిబిషన్ షో ను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్

మాన న్యూస్ : నవంబర్ 16నుండి 24వరకుదిల్సుఖ్నగర్, నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ మలబార్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో ఏర్పాటు చేసిన బ్రైడల్ జ్యవెలరీ ఎగ్జిబిషన్ ను కస్టమర్లు,శ్రేయోభిలాషులతో శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా…

రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తప్పవు ఎస్ఐ రాజ్ కుమార్

మన న్యూస్:మండల వ్యాప్తంగా ఉన్న రైతులు వరి ధాన్యం కుప్పలను రహదారిపై ఆరబోసి రోడ్డు ప్రమాదాలకు కారణం కాకూడదని ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కుప్పలను రోడ్లపై ఆరబోయవద్దని హెచ్చరించారు. వాహనదారులు కొన్ని…

మణుగూరు ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలి మండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి, కార్మిక శాఖ అధికారి బి నాగరాజు లకు వినతి పత్రాలు అందజేసిన సామాజిక సేవకులు

మన న్యూస్ : మణుగూరు, ఏజెన్సీ పరిధిలో ప్రైవేట్ పాఠశాలల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్ట బద్ద హక్కులు అమలు చేయాలనీ కోరుతూ శనివారం నాడు మణుగూరుమండల విద్యాధికారిణి స్వర్ణ జ్యోతి, కార్మిక శాఖ అధికారి బి. నాగరాజు లకు వినతి పత్రాలు…

కార్తీక దీపపు శోభను సంతరించుకున్న శివాలయాలు భక్తులతో పోటెత్తిన సీతంపేట శివాలయం

మన మన న్యూస్ : పినపాక నవంబర్, కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. చింతబయ్యారం,సీతం పేట ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పరమ శివుడికి ఇష్టమైన కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా…