Category: ఆంధ్రప్రదేశ్

బద్వేల్ APSRTC ఉద్యోగుల రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 29: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల అపరిస్కృత సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, రెండవ రోజు రిలేనిరహర దీక్ష బద్వేల్ డిపో ఏర్పాటు చెయ్యడం జరిగినది. ఈ సందర్భంగా…

టైపింగ్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఎనలేని లాభాలు – అవగాహన కల్పిస్తున్న శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్, తిరుపతి

తిరుపతి, మన న్యూస్ : నేటి డిజిటల్ యుగంలో టైపింగ్ నైపుణ్యం కలిగివుండడం ఎంతో అవసరం. ఇందులో నైపుణ్యం సాధించడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని Tirupati Typewriting Institutes’ Association ఆధ్వర్యంలో తెలియజేశారు. శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్‌రైటింగ్…

ఫిర్యాదుపై కొద్ది గంటల్లోనే కేసుని చేదించిన ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం..

ప్రత్తిపాడు/మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడుమండలం టీ రాయవరం గ్రామానికి చెందిన ఎద్దు లోవరాజు కుమారుడు, ఎద్దు లక్ష్మీనారాయణ (15)ను తన తల్లి చదువుకోమని మందలించడంతో కోపగించిది 27_4_25వ తేదీన ఇంట్లో నుండి సైకిల్ పై పరారయ్యాడు. కోపంతో వెళ్లిన…

నెల్లూరులో జనసేన డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 28 :విచ్చలవిడితనం లెక్కలేని తనం కొంతమంది యువతకి ఫ్యాషన్ అయిపోయింది తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరము ఉంది.జిల్లా ఎస్పీ, నగర డిఎస్పీ, ఎన్నో తనిఖీలు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ… సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే బాధ్యతను కుటుంబ సభ్యులు…

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నెల్లూరు 42 వ డివిజన్ మైనారిటీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన…ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు 42 వ డివిజన్ కోటమిట్ట మున్సిపల్ పార్కులో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ…

నెల్లూరు,4 వ డివిజన్ లో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశం

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 28:– నెల్లూరు నగరంలో 4 వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్ లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వందలాది కార్యకర్తలు, నాయకులు హాజరు అయ్యారు. అందరితో సంప్రదించిన వైయస్సార్…

విద్యుత్ అధికారులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమీక్ష

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 28: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని తన కార్యాలయంలో సోమవారం AP SPDCL మరియు AP TRANSCO అధికారులతో విద్యుత్ సంబంధితిత పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు.…

దివ్యాంగులను నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆసరా

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు జిల్లావ్యాప్తంగా వందలాదిమంది దివ్యాంగులను ఆదుకుంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. మరో 6 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించి ఆదుకున్నారు. సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేశారు. నడవలేక అవస్థలు పడే…

గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి……. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్

మన న్యూస్,కందుకూరు,ఏప్రిల్ 28: :- గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి…

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గొల్లప్రోలు విలేఖరి డి.నారాయణ మూర్తి అందిస్తున్న ప్రత్యేక కథనం

Mana News :- ప్రపంచంలోని చాలా దేశాల్లో మే 1న బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 160 కి పైగా దేశాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ రోజున ఏకమవుతున్నాయి. దీనిని సాధారణంగా మే డే అని…