Category: తెలంగాణ

తాగి బండి నడిపిన వ్యక్తికి 05 రోజుల జైలు శిక్ష తో పాటు 2 వేల రూ,జరిమానా

మనన్యూస్,నారాయణ పేట:విధింపు కోస్గి ఎస్ఐ.బాలరాజు జిల్లా పరిధిలోని కోస్గి టౌన్ బ్రాహ్మణ వీధి కి చెందిన ఏ. వెంకటయ్య అనే వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతుండగా కోస్గి పోలీసుల వాహనాల తనిఖీల్లో డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తే. అట్టి వ్యక్తి మద్యం…

జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.అనంతరం దోస్పల్లి సమీపం నుండి జుక్కల్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను…

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశ కార్యకర్తల అరెస్ట్

మనన్యూస్,కామారెడ్డిజిల్లా:తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు హైదరాబాద్ లోని అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో పట్టణ పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ…

అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు

Mana News, హైదరాబాద్‌: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున…

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ విందు.. ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్,బిచ్కుంద : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సమరయస్యానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఆదివారం బిచ్కుంద మండల…

జుక్కల్ నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మిస్తాం.

మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సభను…

మార్చి నెల ముగియకుండానే, భానుడు భగ భగలు,

బాటసారుల దాహార్తిని తీరుస్తున్న టెక్కిరైడ్ చలివేంద్రాలు. మనన్యూస్,ఎల్ బి నగర్:టెక్కిరైడ్ గత 5 సంవత్సరాలుగా కొత్తపేట, మందమల్లమ్మ బస్స్టాప్ లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. టెక్కిరైడ్ సభ్యులు మంచి సేవ దృక్క్పధంతో చల్లటి మజ్జిగ మరియు మంచి…

కాటేపల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు.

మన న్యూస్,నిజాంసాగర్,పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని మల్లప్ప పటేల్ స్వగృహంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.ఇఫ్తార్ విందు ముగిసిన అనంతరం ముస్లీం సోదరులు మల్లప్ప పటేల్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మైనార్టీ యువనాయకులు…

మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు నిర్వహించుకోవాలి. జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీమతి

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ ఎన్నికలను నిర్వహించుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి సూచించారు.నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మత్స్య కార్మికుల సమావేశంలో శ్రీపతి మాట్లాడారు..నిజాంసాగర్ ప్రాజెక్టు…

వైద్యులపై చర్యలు తీసుకోవాలి మీడియా సమావేశంలో బాధితులు

మనన్యూస్,కామారెడ్డి:చిట్యాల గ్రామానికి చెందిన పులి సప్న, ప్రభాకర్ కామారెడ్డి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ 2022 సంవత్సరంలో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పటల్లో డెలివరీ చేశారని, ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు…