శంఖవరం– వేళంగి బస్సుకు ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనువాస్ కు వినతిపత్రం…
శంఖవరం/ కాకినాడ మనన్యూస్ ప్రతినిధి:- ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం నుంచి వేళంగి గిరిజన గ్రామం వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కి గిరిజనులు…