Author: SAMBAIAH1

మహానాడు ఏర్పాట్లపై నారా లోకేష్ తో సమీక్షలో పాల్గొన్న నెల్లూరు జిల్లా నేతలు

మన న్యూస్, మంగళగిరి /నెల్లూరు, మే 14:- ఈ నెలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై చర్చ- పాల్గొన్న పలువురు మంత్రులు, సీనియర్‌ నేతలు.మే నెలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో…

ప్రభుత్వం విద్యాలయాలకు ఈ ఐదేళ్లు చంద్రగ్రహణమే……… ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, తాడేపల్లి/ నెల్లూరు ,మే 14:వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు.*9 బడుల విధానంతో విద్యా వ్యవస్థ సర్వనాశనం.*19, 20, 21 జీఓలతో స్కూల్స్‌ మూత పడే ప్రమాదం.*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి…

ఆలయ మరమ్మతులకు సొంత నిధులు సమకూర్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కొడవలూరు, మే 14:తన సొంత నిధులతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆలయాల మరమ్మతులు చేపడుతున్నారు. కొడవలూరు మండలం మూలకట్ల సంఘంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ గుడి, దర్గా సంఘం రాములవారి గుడి మరమ్మతులకు ఎమ్మెల్యే…

ఉలవపాడు లో కన్నుల పండుగగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల్ స్వామి వారి కళ్యాణోత్సవం

మన న్యూస్, ఉలవపాడు, మే 14:- ముఖ్య అతిధిగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. – కళ్యాణోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం కార్యక్రమంలో బుధవారం…

కావలి కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేష్

మన న్యూస్, సంగం, మే 14:నెల్లూరు జిల్లా, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి రైతన్నలకు ఎన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. బుధవారం ఆయన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి సంఘం వద్ద కావలి కాలువకు నీటిని విడుదల…

ఇనమడుగులో మిని ఆటోనగర్ కు భూమి పూజ చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు, మే 14:- ఇనుమడుగు మిని ఆటోనగర్ లో మౌళిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తా.. – ఆటోనగర్ లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను. – రోడ్డు విస్తరణలో నిరాశ్రయులైన నిరాశ పడకుండా…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మే 15వ తేదీన 339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం కార్యక్రమం

మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 14: *నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర. *నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్ల వ్యయంతో చేపట్టి చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339…

నెల్లూరులో ఓవెల్ స్కూల్ విద్యార్థులు సి.బి.ఎస్.ఇ( టెన్త్) 2024-25 ఫలితాలలో 100% ఉత్తీర్ణత

నెల్లూరు ,మన న్యూస్ ,మే 13: నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లో ఉన్న ఓవెల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మంగళవారం విడుదల చేసిన సి.బి.ఎస్ ఈ టెన్త్ 2024-25 ఫలితాలలో మంచి మార్కులు సాధించడమే కాకుండా 100% ఉత్తీర్ణత సాధించారు.ఈ…

బధిరులకు వినికిడి యంత్రాలు అందచేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 13: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవాల సంస్థ ఆలింకో కొడవలూరు మండలం వాసులకు వినికిడి యంత్రాలు మంజూరు చేసింది. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని…

కోవూరును ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తాను…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు,మే13:- నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకై చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు కృషి చేస్తున్నారు. – ఉద్యోగ సాధనకై నిరంతర కృషి చేయండి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. – దేశ భవిషత్తు యివత చేతుల్లోనే వుంది. –…