Author: RAHEEM

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తా.జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్, బిచ్కుంద మండలంలోని వాజీద్‌నగర్‌లో వడగళ్ల వర్షంతో వరి,జొన్న పంటలు దెబ్బతిన్నాయి.దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్థానిక నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు.అధికారులు…

బాబు జగ్జీవన్ రామ్ జయంతి

మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మన న్యూస్,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 117 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆయన…

పేదల పెన్నిది సిఎంఆర్ఎఫ్.కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పేదల పెన్నిధి సిఎంఆర్ఎఫ్ అని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్ అన్నారు. ఆయన శుక్రవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నీరుడి అశోక్ 21వేలు,రీమా బాయి 32 వేలరూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ…

సుల్తాన్ నగర్ లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో చలివేంద్రాన్ని ఎంపీడీవో గంగాధర్ ప్రారంభించారు. వేసవికాలం దుష్ట గ్రామ ప్రజలతోపాటు రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులతో పాటు గ్రామ ప్రజల దాహాన్ని తీర్చే అందుకోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పరిధిలోని నర్సింగ్ రావు పల్లి,గోర్గల్ గ్రామాలల్లో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి తూకానికి పూజ చేసి…

భారాస రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలి. మాజీ సీఎం కేసీఆర్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,భారాస రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్, జిల్లాల ముఖ్య నేతలతో బుధవారం ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ నెల 27న జరగనున్న భారాస రజతోత్సవ సభ ఏర్పాట్లపై…

రేషన్ దుకాణం తనిఖీ..తహసిల్దార్ సవాయి సింగ్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మహ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ సవాయి సింగ్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిరుపేదలకు సన్న బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.ఈ పథకాన్ని…

సన్న బియ్యం పంపిణీ.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,జుక్కల్, మండల కేంద్రంలోని రేషన్ షాపులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

హోరాహోరీగా కోమలంచలో కుస్తీ పోటీలు

మన న్యూస్ నిజాంసాగర్ జుక్కల్ మొహమ్మద్ నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఉదయం కొబ్బరికాయ కుస్తీ పోటీలనుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు 100,300,500,1000,వరకు కొనసాగాయి.కుస్తీ పోటీలను తిలకించేందుకు…

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులనుకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. ప్రతి నిరుపేద…