Author: RAHEEM

రసవత్తరంగా కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎల్లమ్మ జాతరను పురస్కరించుకుని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రసవత్తరంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఉదయం కొబ్బరికాయ కుస్తీ పోటీ నుంచి 100,500,1000,2000 వరకు కుస్తీ పోటీలు కొనసాగించారు.కుస్తీ పోటీలను తిలకించే అందుకోసం…

అచ్చంపేట్ లో ఘనంగా ఎల్లమ్మ జాతర

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా ఆదివారం భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు.అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.సోమవారం భజన…

ఉపాధి హామీ కూలి మృతి.

మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) గత వారం రోజులుగా ఓ వ్యక్తి ఉపాధి హామీ పనులకు వెళ్తూ అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మహమ్మద్ నగర్ మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే మహమ్మద్ నగర్…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ పట్టివేత.. ఎస్ ఐ శివకుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్​ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ పట్టుకున్నారు.మంజీర నది నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్​ను మహమ్మద్​నగర్ మండలంలోని నర్వ గేటు వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు.ఎవరైనా అక్రమ…

ఆటలతోనే ఆరోగ్యం,ఆనందం..సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆరుబయట ఆటలతో ఆరోగ్యంతో పాటు ఆనందం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు. మంగళవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని అండర్ 17 ప్రీమియర్ లీగ్”కాటేపల్లి లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్…

కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు.. జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూ భారతి పై రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా…

భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ )14 ఏప్రిల్ 2025 నుండి మీ సేవా కేంద్రంలో భూ సమస్యలపై దరఖాస్తు సమర్పిస్తే భూభారతి చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనిభూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల…

రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి..జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,రైతులకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ పరిశీలించారు.అకాల వర్షాలు కురిసే ఆస్కారం…

ఘనంగా భీరప్ప కామరథిల కళ్యాణ మహోత్సవం

మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో బీరప్ప కామరతిల కల్యాణ మహోత్సవాన్ని సోమవారం మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఎమ్మెల్యేను మల్లికార్జున…

రెండు రోజుల్లో తూకం ప్రారంభించాలి.. డిఆర్డిఓ పిడి సురేందర్

మన న్యూస్,నిజాంసాగర్,కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత లేకుండా చూస్తామని డిఆర్డిఓ పిడి సురేందర్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యాన్ని అయిన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తూకం ప్రారంభించకపోవడంతో…