రసవత్తరంగా కుస్తీ పోటీలు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎల్లమ్మ జాతరను పురస్కరించుకుని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రసవత్తరంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఉదయం కొబ్బరికాయ కుస్తీ పోటీ నుంచి 100,500,1000,2000 వరకు కుస్తీ పోటీలు కొనసాగించారు.కుస్తీ పోటీలను తిలకించే అందుకోసం…