వాహనదారులు సరైన దృవపత్రాలను కలిగి ఉండాలి– ఎస్సై రాజ్ కుమార్
మన న్యూస్: పినపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ నందు ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాహనదారుల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ…
కార్పొరేటర్ ఉప్పలపాటిని శ్రీకాంత్ కలిసిన.ఏస్ఎంఆర్ హై ల్యాండ్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు
మన న్యూస్ : శేరిలింగంపల్లి మియాపూర్ డివిజన్ పరిధి లోని ఏస్ఎంఆర్ హై ల్యాండ్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను బుధవారం తన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా…
శ్రీనివాస్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు మండల అధ్యక్షులు గోడిశాల రామనాథం
మన న్యూస్: పినపాక, ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు పినపాక నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్ల శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కాగా బుధవారం శ్రీనివాస్ రెడ్డి దశదినకర్మలు మండలంలోని ఏడూల్ల బయ్యారం…
జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి…సీఎస్ఆర్ నిధులపై ఎమ్మెల్యేతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సమీక్ష
మన న్యూస్: కొత్తగూడెం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్ఆర్ నిధులు అందజేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు. జిల్లా కలెక్టరేట్కా ర్యాలయంలో బుధవారం ఎమ్మెల్యేలు కూనంనేని…
సార్… ట్రాన్స్కో టవర్ల వద్ద అక్రమంగా మొరం తవ్వకాలు జరిగాయి మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?
మన న్యూస్ ,నిజాంసాగర్ ( జుక్కల్) ఒక శాఖకు చెందిన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపై ఉంటుంది. శాఖ కాపాడుకోవడానికి అధికారులు నియమించబడతారు. అధికారులు ఆఫీసులో కూర్చుండి, తమకు లాభం వచ్చే పనులు చూసుకుంటున్నారు., శాఖ పరిధిలోని ఆస్తుల…
సుస్థిర వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం
మన న్యూస్: పినపాక రైతు వేదికలో బుధవారం ఐటిసి ఎం ఎస్ కే, మైరాడ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో అగ్రి బిజినెస్ సెంటర్ (ఏ బి సి) రైతులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మైరాడ సోషల్ మొబలైజర్…
క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం సీఐ వెంకటేశ్వర్లు
మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని వలస ఆదివాసి గ్రామాలైన మద్దెలగూడెం, తిర్లాపురం ఆదివాసి యువకులకు బయ్యారం పోలీస్ స్టేషన్ తరఫున సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది.…
ఎమ్మెల్యే తోట ను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మద్నూర్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య ను నియోజకవర్గ నాయకులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్…
గంజాయి,మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు బట్టుపల్లి, కరకగూడెం పాఠశాలలో, మత్తు పదార్థాల నివారణపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం
మన న్యూస్: కరకగూడెం, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కరకగూడెం ఎస్సై రాజేందర్ మండల వ్యాప్తంగా పరిధిలోని పాఠశాలల విద్యార్థిని,విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వలన వాటిల్లే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.చాలామంది…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఆర్ అండ్ బి అధికారులు ఉన్నట్టా..? లేనట్టా..?
మన న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుండి సాంబయ్య గూడెం, బయ్యారం, మంగపేట ఏటూర్ నాగారం ఆర్ అండ్ బి ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంశమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం తామేమి ఎరుగునట్లు ప్రవర్తిస్తున్నారని మణుగూరు…