Author: MANANEWS1

అధికంగా శబ్దము కలిగించే మోటార్ సైకిల్ సైలెన్సర్లనురోడ్డు రోలర్ తో ధ్వంసం

మనన్యూస్,కామారెడ్డి:పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా చౌక్ వద్ద,గత నెల రెండు నెలల నుండి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో అధికంగా శబ్ద కాలుష్యాన్ని కలిగించే మోటార్ సైకిల్ యొక్క సైలెన్సర్లను తీసి,వాటి యజమానులపై మోటార్ వాహనాల చట్టానికి అనుగుణంగా కేసులు నమోదు…

క్యాన్సర్ ను తొలిదశ లోనే గుర్తిద్దాం క్యాన్సర్ ను విజయవంతంగా ఎదుర్కొ0దాం.

మనన్యూస్,తిరుపతి:క్యాన్సర్ గురించి సరి అయినా అవగాహన ఉంటే నివారించడం మరియు విజయవంతంగా చికిత్స అందించడం సాధ్యం.మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్ కనుక క్యాన్సర్ పై అవగాహన కలిగించడం…

వేసవిలో త్రాగు నీటి సమస్య లేకుండా చూడాలి.జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

మనన్యూస్,పినపాక:వేసవి లో తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు.రానున్న వేసవిలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా పది రోజుల ప్రత్యేక కార్యచరణ ద్వారా త్రాగునీటి సరఫరా…

బాలల రక్షణకే బాల రక్షా భవన్.జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

మనన్యూస్,పినపాక:బాలల రక్షణకే బాల రక్షా భవన్ ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాల రక్ష భవన్ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ బాల…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ని కలసిన పులిగోరు మురళీకృష్ణారెడ్డి

మనన్యూస్,తిరుపతి:తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పులిగోరు…

శృతి కి ఎస్వీయూ డాక్టరేట్ ప్రధానం

మనన్యూస్,తిరుపతి:శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగ పరిశోధక విద్యార్థిని ఎస్.శృతి డాక్టరేట్ పొందారు.యాన్ ఎఫీషియంట్ అప్రోచ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫైర్ యూజింగ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్’అంశంపై సిద్దాంత గ్రంథాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు ప్రొఫెసర్ బి.అనురాధ పర్యవేక్షకులుగా…

నూతన ఎంపీడీవోని కలిసిన సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్

మనన్యూస్,పినపాక:పినపాక నూతన ఎంపీడీవో సునీల్ కుమార్ ని పినపాక సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిట్టా వెంకటేశ్వర్లు మొక్కను అందజేశారు.నూతన ఎంపీడీవో సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని…

ఎ.ఐ.సి.సి.టి.యు 11 వ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి, రాష్ట్ర నాయకులు గొడుగు

మనన్యూస్,గొల్లప్రోలు: ఫిబ్రవరి 24 వ తారీఖు నుండి దేశ రాజధాని ఢిల్లీ లో జరిగే ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్సు 11వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని గొడుగు సత్యనారాయణ పిలుపు ఇచ్చారు.గొల్లప్రోలు లో ఆయన యూనియన్…

దుర్గాడ శివాలయంలో సూర్య సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా,గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో పంచాయతన సమేత స్వయంభు ఆలయంలో వేంచేసినటువంటి శ్రీ సూర్య భగవానుడికి ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తు సోదరులు ప్రత్యేక అభిషేకాలు,అలంకరణలు,నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.ఆలయ ముఖ మండపములో ప్రముఖ స్మార్త పండితులుకారుణ్య శర్మ,…

మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించడం లో పాల్గొన్న ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు

మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో మైసమ్మ గుడి పున నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు నిమ్మ భీమ్ రెడ్డి పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్…