సైబర్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమం- హెడ్ కానిస్టేబుల్ మన్సూర్
మనన్యూస్,పినపాక:మండలం ఈ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ మన్సూర్ క్రాస్ రోడ్ లో సైబర్ నేరాలు,గంజాయి పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.తెలియని నెంబర్ల నుంచి ఎవరైనా…