కవుల పట్టాభిషేకంలో యువ కవి నక్కిన ధర్మేష్ కు ఘన సత్కారం
వైజాగ్, మన న్యూస్ : ఐ.ఎస్.ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అధ్యర్యంలో 150 మంది కవుల పట్టాభిషేకం విశాఖ సాగర కవితోత్సవం వైజాగ్ శుభం ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బొబ్బిల్లంక…