Author: mananews

శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరుశురామ స్వామి దేవస్థానము యందు హుండీ లెక్కింపు గద్వాల టౌన్ జమ్మిచేడు

మనన్యూస్,గద్వాల జిల్లా:హుండీలలెక్కింపుతేది: 28-03-2025 శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ మరియు పరశురామస్వామి దేవస్థానము యందు హుండీల లెక్కింపు కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు శ్రీమతి వెంకటేశ్వరి -గద్వాల డివిజన్ మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారిఆర్. పురెంధర్ కుమార్ ,ఆలయ చైర్మన్ శ్రీవెంకట్రాములు,ఆలయ కమిటీమెంబర్లు, యునియన్…

42మంది పోలీస్ సిబ్బంది తో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ జిల్లా నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం:యువత బెట్టింగ్ సైడ్ వెల్లి జీవితాలను నాశనం చేసుకోవద్దుగద్వాల సీఐ టి.శ్రీను.జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం…

పంచాయతీ ఆఫీసు అద్దాలు ధ్వంసం

మనన్యూస్,మక్తల్:నియోజకవర్గం, బాలకృష్ణగ్రామపంచాయతీ కార్యాలయ అద్దాలను గుర్తు తెలియని ఆకతాయిలు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేసిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని లక్కర్ దొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామపంచాయతీ కార్మికుడు వెంకటయ్య తెలిపిన వివరాలు.. శుక్రవారం ఉదయం విధులు…

అనుమతులు లేని ఇసుక ట్రిప్పర్ పట్టివేత

మనన్యూస్,నారాయణ పేట:ఎలాంటి అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని దామరగిద్ద ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దామరగిద్ద పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేని…

ఇఫ్తార్ విందులో పాల్గొన్నఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

మనన్యూస్,హయత్ నగర్:డివిజన్ పరిధిలోని పాత గ్రామం నందు ఉన్న చిన్న మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మతాలకు అతీతంగా పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని…

విడవలూరు ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం

మనన్యూస్,కోవూరు:ఫలించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చాణక్యం.ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకుల శేషమ్మ.హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు.జై టిడిపి, జై ప్రశాంతమ్మ నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం.ప్రశాంతమ్మకు ధన్యవాదాలు తెలిపిన శేషమ్మ.విడవలూరు మండల ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నికకు సంబంధించి…

ఒక్క ఓటు మెజారిటీతో ఇనమడుగు ఉపసర్పంచ్ గెలుపు

మనన్యూస్,కోవూరు:ఉత్కంఠ భరితంగా ఇనమడుగు ఉపసర్పంచ్ ఎన్నిక.టిడిపి నేతల వ్యూహంతో వైసీపీ విల విల.టిడిపి అభ్యర్థి చేజర్ల మోహన్ విజయం.కోవూరు మండలం ఉపసర్పంచ్ ఎన్నిక హోరాహోరీగా సాగింది. 15 మంది వార్డు సభ్యులున్న ఇనమడుగు పంచాయతీలో వైసీపీకి 9 మంది సభ్యుల బలం…

నెల్లూరు లో 52 వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ షైక్ మహబూబ్ భాషా ఆద్వర్యంలో చిరు వ్యాపారుల భరోసా కార్యక్రమం.

మనన్యూస్,నెల్లూరు:నగరంలోని 52 వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ షైక్ మహబూబ్ భాషా ఆద్వర్యంలో శుక్రవారం చిరు వ్యాపారుల భరోసా కార్యక్రమం జరిగింది.శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపు…

ప్రియతమ తెలుగు దేశం పార్టీ నాయకత్వ కుటుంభ సభ్యులందరికీనమస్కారం

మనన్యూస్,వింజమూరు:తేది.29.03.2025, శనివారం నాడు ఉదయం మన తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ / పంచాయతీ / మండల కేంద్రములలో కార్యకర్తలు నాయకులందరూ పాల్గొని జండా ఆవిష్కరణ కార్యక్రమాలను పండుగ వాతావరణములో ఘనంగా నిర్వహించవలెనని తెలియచేయడమైనది.అలానేగ్రామ /…

కోటితలంబ్రాలు, ర్యాలీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి ఆహ్వానం.

మనన్యూస్:ఎమ్మెల్యేని ఆహ్వానించిన సమరసత ఫౌండేషన్ కలిగిరి మండల కన్వీనర్ కదిరి రంగారావు సురేఖ దంపతులు, మేకపాటి మాల్యాద్రి నాయుడు..!శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, అయోధ్య, భద్రాచలం మరియు ఒంటిమిట్ట, పుణ్యక్షేత్రాలలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తరంబ్రాలను అన్ని ప్రాంతాల…