Author: mananews

తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి… జిల్లాలో మరో ఇద్దరికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు..

తిరుపతి, మన న్యూస్ ప్రతినిధి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలోని పలువురు నేతలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఆదివారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరికీ, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా…

వేశాల‌మ్మ‌కు సారె స‌మ‌ర్పించిన ఆర‌ణి మ‌ద‌న్

మన న్యూస్,తిరుప‌తిః వేశాల‌మ్మ త‌ల్లికి ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న‌యులు ఆర‌ణి మ‌ద‌న్ సారె స‌మ‌ర్పించారు. ఆదివారం సాయంత్రం భ‌క్తుల కోళాహ‌లం మ‌ధ్య ప‌ల్లెవీధిలోని రామాల‌యం నుంచి సారెను సంప్ర‌దాయబ‌ద్దంగా తీసుకువ‌చ్చి మ‌ద‌న్ దంప‌తులు వేశాల‌మ్మ‌కు స‌మ‌ర్పించారు. అనంత‌రం ఆల‌య ఈఓ…

మొక్కులు తీర్చుకున్న డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ

మన న్యూస్, తిరుపతి : శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకొని ఆరవ రోజు ఆదివారం తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి నైనార్ మహేష్ యాదవ్, సుబ్బు యాదవ్…

ప్ర‌జ‌లు చ‌ల్లగా ఉండాల‌ని గంగ‌మ్మ‌ను మొక్కుకున్నాః ఎమ్మెల్యే ఆర‌ణి

మన న్యూస్,తిరుప‌తిః తాత‌య్య‌గుంట గంగ‌మ్మ జాత‌రలో అమ్మ‌వారిని ఆదివారం ఉద‌యం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆల‌యానికి చేరుకున్న ఎమ్మెల్యేకి ఈఓ జ‌య‌కుమార్, ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం…

వేశాలమ్మ అమ్మవారికి సారె సమర్పించిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

మన న్యూస్, తిరుపతి : గంగ జాతరను పురస్కరించుకొని వేషాలమ్మ అమ్మవారికి ఆదివారం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సారే సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ ఆర్ ముని రామయ్య, వేషాలమ్మ జాతర నిర్వహణ…

మురళి నాయక్ కు ఘన నివాళి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు మే 11 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆర్మీ వీర జవాన్ మురళి నాయక్ కు మంత్రి సంధ్యారాణి ఘన నివాళులర్పించారు. దేశ సేవ కోసం అసువులు బాసిన వీర జవాన్ మురళి నాయక్ కు…

చెక్ పోస్ట్ దగ్గర ఆప్రమంతంగా ఉండాలి, మక్తల్ సీఐ రామ్ లాల్.

మన న్యూస్, నారాయణ పేట:– రబి సీజన్ సందర్భంగా పోరుగు రాష్ట్రం నుండి నారాయణపేట జిల్లాకు వరి ధాన్యం రాకుండా జిల్లా పరిధిలో ఆరు చెక్పోస్ట్ లు ఏర్పాటు చేయగా శనివారం సాయంత్రం మక్తల్ సీఐ రామ్లాల్ కృష్ణ బ్రిడ్జ్ బోర్డర్…

తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి

మన న్యూస్, తిరుపతి:తిరుపతి రూరల్ మండలం లోని గ్రామపంచాయతీలలో తెలుగుదేశం పార్టీ కార్యవర్గ ఎన్నికలు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎలక్షన్ అబ్జర్వర్ నరసింహారెడ్డి తిరుపతి రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి అధ్యక్షతన తిరుచానూరు క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి…

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టిటిడి ఛైర్మన్, టిటిడి ఈవో

మన న్యూస్, తిరుపతి:తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామల రావు లు సారె సమర్పించారు. మే 06 తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే 13వ తేదీ…