జలదంకిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్,వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.
రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యం..!రైతు సంక్షేమమే ధ్యేయం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! జలదంకి మార్చి 8,మన న్యూస్, ప్రతినిధి,(నాగరాజు కె). జలదంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల…