ముద్రగడ ఆరోగ్యం కోసం అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- శంఖవరం మండలం సిద్ది వారి పాలెం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన అయ్యప్ప స్వామి దేవాలయంలో మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో…