వాతావరణ సమతుల్యతే మనవాలికి రక్ష. -సినార్డ్ ఆర్గనైజర్ యరగొర్ల కేశవ..!!

వింజమూరు, నవంబర్ 01 :(మన ధ్యాస న్యూస్):///

వింజమూరు మండలంలోని చాకలకొండ గ్రామంలో సినార్డ్ స్వచ్చంద సేవ సంస్థ మరియు పి డి ఏ – యు ఎస్ ఏ, వారి యొక్క భాగస్వామ్యం తో సేఫ్ గార్దింగ్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డిజాస్టర్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమం ప్రారంభించాడమైనది. ఇందులో భాగముగా వాతావరణ మార్పులను అదిగమించేందుకు 50,000 వేల తాటి విత్తనాలు, వేప, మరియు కానుగ విత్తనాలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా వింజమూరు మండలం లోని కొన్ని పాఠశాలలో మొక్కకు నాటే కార్యక్రమం, ఇ సి ఓ విలేజ్ క్రింద ఉండే గ్రామాలలో మొక్కల నాటే కార్యక్రమం కూడా చేపట్టారు. అదేవిదంగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయుటకు రైతులకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్… సినార్డ్ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలను కొనియాడుతూ,గ్రామాలలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు సినార్డ్ సంస్థ డైరెక్టర్ జేపీ జవహర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు, తెలియచేసారు.ఈ కార్యక్రమం లో చాకలకొండ పంచాయతీ సర్పంచ్ ఉప్పుటూరు కుమారి, స్థానిక ఆర్ ఎంపీ వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రటరీ కె.శేఖర్ మరియు గ్రామ ప్రజలు, సినార్డ్ సంస్థ అగ్రికల్చర్ ఎక్సపర్ట్, షేక్ ముబీనా, వింజమూరు కమ్యూనిటీ ఆర్గనైజర్ వై.శ్యామల, కె.శశికళ, వై.కేశవ నారాయణ, తడుతరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర