బిజెపి పై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అర్ధరహితం

గూడూరు, మన న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే భారత ఎన్నికల కమిషన్ పై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రధానమంత్రి మోడీ పాలనను చూసి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయని గౌడ్ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ సెక్రెటరీ శివ నాగేశ్వరరావు గౌడ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ సెక్రెటరీ శివ నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికినే నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై భారత ఎన్నికల కమిషన్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని దీని ఖండిస్తున్నామని అన్నారు ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లేందుకు మోడీ ఎంతో శ్రమిస్తున్నారని ప్రపంచ దేశాలే ఆయనకు ఎంతో గౌరవం ఇస్తున్నారని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని ఈరోజు నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు ఈ సమావేశంలో మిరియాల వెంకటరామయ్య ,శ్రీనివాసులు గౌడ్ ,మోహన్, శ్రీరామ్ ,తదితరులు పాల్గొన్నారు .

Related Posts

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా

ఎన్నికలలో నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది హామీ అమ్మ ఒడి 15000 ఇస్తామని 13000 ఇవ్వడం సిగ్గో సిగ్గుఉరవకొండ మన ధ్యాస :సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రేపు జరగబోయే విజయోత్సవ సందర్భంగా విద్యాసంస్థలు…

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

ఉరవకొండ మన ధ్యాస: ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా

జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే పాఠశాలలకు సెలవులు ఇస్తారా

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా సూర్యప్రభవాహనం

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా సూర్యప్రభవాహనం

డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

ఈ లైట్లు కు మోక్షం ఎప్పుడు

ఈ లైట్లు కు మోక్షం ఎప్పుడు

సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి

  • By JALAIAH
  • September 9, 2025
  • 4 views
సింగరాయకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన న్యాయమూర్తిగా జూనియర్ సివిల్ జడ్జి వి. లీలా శ్యాంసుందరి