నెల్లూరులో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 11 :వివక్షరహిత సమాజ స్థాపనే మనం మహాత్ములకిచ్చే ఘన నివాళిస్త్రీ విద్యను ప్రోత్సహిద్దాం, బాల్యవివాహాలు అరికడదాం ఇదే మనకు మహాత్ముడు జ్యోతిరావు ఫూలే మనకి నేర్పిన భాద్యతలు.అంటరానితనం,కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్దారణకు కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ జనసేన పార్టీ తరఫున ఘన నివాళులర్పిస్తున్నాం అని జనసేన నేత గురుకుల కిషోర్ అన్నారు.జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా శుక్రవారం జనసేన నాయకులు నెల్లూరు, మినీ బైపాస్ నందుగల ఫూలే దంపతుల విగ్రహాలకి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ…….. దశాబ్దాల కిందటే స్త్రీ విద్యను ఆవశ్యకతను తెలిపారు జ్యోతిరావు ఫూలే ఇప్పటికీ నెల్లూరు సిటీ సైతం కొన్ని ప్రాంతాలలో మహిళలు విద్యాభ్యాసానికి దూరంగా ఉన్నారు.అలాగే బాల్యవివాహాలు 13 సంవత్సరాలకే జరుగుతున్నాయి.అంటరానితనం రాజ్యమేలుతున్న రోజుల్లో మనుషుల వివక్ష ను రూపుమాపటానికి కృషి చేసిన మహాత్ముడు పూలే అని అన్నారు.స్త్రీ విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను సమాజానికి తెలుపుతూ తన సతిని సతీమణిని మహిళల విద్యకు ఉపాధ్యాయునిగా మార్చిన బోధించిన సంఘసంస్కర్త అని తెలిపారు.జ్యోతిరావు పూలే బాల్య వివాహలను అరికట్టడంలోనూ వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడంలోనూ వారు శ్రమ అహర్నిశలు పోరాడారు.మహాత్ముల ఆశయాలను ముందుకు నడిపిస్తాంవవ వారి ఆశయాలకు బాసటగా నడుస్తున్న పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తాం అని తెలిపారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..