42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే జీవోను అమలు చేయాలి, వై.రమాదేవి, ఎన్. బంగారమ్మ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు,

పాచిపెంట నవంబర్14( మన న్యూస్ ):=

పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట లో,పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఐసిడిఎస్ అధికారులకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో. ప్రాజెక్ట్ నాయకులు ఎన్ బంగారమ్మ రమాదేవి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ సెంటర్ లను మెయిన్ సెంట్రల్ గా మార్చాలని ప్రభుత్వ జీవో వెంటనే విడుదల చేయాలని గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు మినీ వర్కర్లకు ఇవ్వాలని 42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేసి మినీలను మెయిన్ వర్కర్లుగా మార్చాలని అంగన్వాడీ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించాలని పై సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళన కార్యక్రమానికి సెలవు మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉద్యోగులు టీ ప్రభావతి సూరమ్మ సుగుణమ్మ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.

  • Related Posts

    డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

    మర్రిపాడు : (మన ద్యాస న్యూస్),ప్రతినిధి నాగరాజు: /// డిసిసి చైర్మన్ మెట్టకురు ధనుంజయ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించిన మర్రిపాడు మండలం భీమవరం సొసైటీ అధ్యక్షులు ఎర్రమల చిన్నారెడ్డి మరియు బోదవాడ సొసైటీ అధ్యక్షులు వనిపెంట సుబ్బారెడ్డి…

    అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన..!

    ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు..! అమరావతి సెప్టెంబర్ 09 :మనద్యాస న్యూస్ :/// ఉదయగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆపద్బాంధవుడుగా నిలిచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..