అక్రమంగా నిల్వ ఉంచిన టెకు కలప స్వాధీన పరుచుకున్న అటవీశాఖ అధికారులు

Mana News :- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్, నవంబర్, 12, 2024 :- ఏడూళ్ళ బయ్యారం రేంజ్ పరిధిలోని కరకగూడెం గ్రామం మండల కేంద్రంలో గల తుమ్మలగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప, కిటికీలను విశ్వాసనీయ సమాచార మేరకు సెక్షన్ ఆఫీసర్ గోవింద్,బిట్ ఆఫీసర్ రోజా ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఒక ఇంట్లో నిల్వ ఉన్న కిటికీలు కలపను స్వాధీన పరుచుకొని ఏడూళ్ళ బయ్యారం రేంజ్ ఆఫీస్ కి తరలించారు. వీటి విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని సెక్షన్ ఆఫీసర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్లు కొండలరావు, సూరయ్య ,బీట్ ఆఫీసర్ రాంబాబు, బేస్ క్యాంప్ సిబ్బంది రాంబాబు, గణేష్, సాంబశివరావు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!

    ఎస్.ఆర్. నగర్, హైదరాబాదు, మన న్యూస్ :గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో భారత్ శక్తివంతమైన, ఆత్మనిర్భర్ దేశంగా మారడానికి సాగిన మోదీ 3.0 ప్రయాణం సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు,…

    ఆర్యవైశ్య సంఘం,మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు

    మీర్పేట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ డివిజన్లోని మందమల్లమ్మ ఎక్స్ రోడ్ సాయిరాం నగర్ కాలనీలోని లక్ష్మీ కన్వెన్షన్ లో ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!

    ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!

    250 కాలనీ నడివీధి గంగమ్మకు ఘనంగా పూజలు

    250 కాలనీ నడివీధి గంగమ్మకు ఘనంగా పూజలు

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ