ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాంతో ఆదివాసి సంఘాల రాష్ట్ర నేతలు భేటీ,,జీవో.నెం.3 పునరుద్ధరణ,ఏజెన్సీలో 100/% రిజర్వేషన్ సాధనకై చర్చలు

మనన్యూస్,పినపాక:హైదరాబాద్,తార్నాక నందు ఎమ్మెల్సీ ప్రో.కోదండరాంకి వారి స్వగృహంలో ఆదివాసి సమస్యలు,డిమాండ్లపై ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర,తుడుందేబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి,ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలువాయి ఉషాకిరణ్ తదితరులు వారికి తెలుపుతూ జీవో.నం.3 ను సుప్రీంకోర్టు కొట్టేయడం వల్ల గత 5 ఏండ్ల నుండి ఏజెన్సీలో ఆదివాసిలు అనేకం ఉద్యోగాలు కోల్పోయారని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 100/% రిజర్వేషన్ ఆర్డినెన్సు ఇచ్చే విధంగా కృషి చేయాలని,పెండింగులో ఉన్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని,వివాదంలో ఉన్న ఏజెన్సీ మణుగూరు,పాల్వంచ,మంద మర్రి గ్రామాలకు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని,ఇసుక పాలసీలో పూర్తిగా పీసా చట్టం ప్రకారం ఆదివాసీలకే కల్పించాలని,మణుగూరు-బీటిపిస్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని,ఐటీడీఏ లకు పాలక మండలి సమావేశాలు ఏర్పాటు చేయాలని,నల్లమల అటవీ ప్రాంతం చెంచు పెంటి,గూడేల అబివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వారి దృష్టికి తీసుకెళ్లగా ప్రో.కోదండరాం పేర్కొంటూ మార్చి మొదటి వారంలో రాష్ట్రం లోని అన్ని ఆదివాసి సంఘాల ప్రతినిధులతో సెమినార్లు చర్చలు జరిపి గవర్నర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేస్తానని హామీని ఇచ్చారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు