స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ కు విశిష్ట సేవరత్న పురస్కారం

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం కు చెందిన స్పార్క్ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్ సంస్థ చైర్మన్ ఎస్ సాయి సందీప్ కు ఆదివారం రాజమండ్రిలో సితార గ్రాండ్స్ ఫంక్షన్ హాల్ నందు (ఎం ఎస్ టి ) విశిష్ట సేవరత్న పురస్కారం 2025 ను ప్రముఖులు ట్రస్ట్ ఫౌండర మేడిది వెంకటేశ్వరరావు గారు అందజేశారు ,ఇప్పటికే స్పార్క్ సాంకేతిక పరిజ్ఞానంపై మారుముల ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాలపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అందరికీ అవగాహన కల్పిస్తూ సైబర్ నేరాల నుండి ఎలా రక్షించుకోవాలో అనే అంశాలపై వర్క్ షాపులు సెమినార్లు నిర్వహించి పోలీస్ శాఖతోపాటు వివిధ శాఖలతో సమాజం కోసం కలిసి పని చేస్తున్నారు అని, సాయి సందీప్ గారు చేస్తున్న ఈ సామాజిక సేవా కార్యక్రమాలును చూసి గుర్తించి మేడిది సుబ్బయ్య ట్రస్ట్ వారు ఘనంగా విశిష్ట సేవారత్న పురస్కారాన్ని అందజేశారు వారు మాట్లాడుతూ వయసులో చిన్న వారైనా చేసే కార్యక్రమాలు చాలా పెద్దవని ఇప్పుడు ఉన్న యువత సాయి సందీప్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రశంసించారు, ఈ స్పార్క్ బృందం సైన్స్ అండ్ టెక్నాలజీ పై చాలా కార్యక్రమాలు నిర్వహించి మూఢనమ్మకాలను తరిమికొట్టడానికి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎక్కడ లేని విధంగా నిర్వహిస్తారు అని, విశ్వవిద్యాలయాలులో మరియు కళాశాలలో చాలా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను సాంకేతికంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు అని ,వీరు చేసే ప్రతి కార్యక్రమం సమాజానికి చాలా ఉపయోగపడుతుందని ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేసి స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ గారికి చాలా అవార్డులు ప్రశంసలు అందుకున్నారని ఈ విశిష్ట సేవారత్న పురస్కారంతో ఇతన్ని పురస్కరించుకోవడం మా ట్రస్ట్ యొక్క అదృష్టమని సాయి సందీప్ గారు లాంటి వారు అరుదుగా ఉంటారని ఇలాంటి వారు మన మధ్యలో ఉండడం చాలా అదృష్టం అని మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని వక్తలు కొనియాడారు,ఈ సందర్భంగా సాయి సందీప్ మాట్లాడుతూ తల్లిదండ్రులే నాకు ఆదర్శమని వారి ప్రోత్సాహంతోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని మా స్పార్క్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి మాకు ఈ పురస్కారం ఇవ్వడం చాలా ఆనందకరమని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు