కలిగిరి మండలంలో పేట్రేగుతున్న డ్రిప్ దొంగలు,,30 లక్షలు సొత్తు చోరీ చేసిన దొంగలు,,దొంగల ఆచూకీ లభ్యం అయిన వారి పై చర్యలు సూన్యం,,

మన న్యూస్,నెల్లూరు జిల్లా: నెల్లూరు కలిగిరి మండలంలో దొంగలు హాల్ చల్ చేస్తున్నారు.తోటల్లో వేసిన డ్రిప్ పైపులు దొంగలించుకొని వెళ్తున్నారు.దొంగలు ఆగడాలకు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మండలంలోని అనంతపురం,లక్ష్మీపురం,కండ్రిగ,ఎరుకులరెడ్డిపాలెం గ్రామాల్లో వ్యవసాయ తోటల్లో వేసిన డ్రిప్ పైపులు,మోటార్ లు,ట్రాన్స్ ఫార్మర్లు,నీటి పారుదల కోసం వేసిన పైపులు ఇలా వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను కొంత మంది దొంగలు అపహరించుకొని వెళ్లారు..దాదాపు 30 లక్షలు విలువ చేసే సొత్తు అపహరించుకొని వెళ్లారు..మూడు గ్రామాల రైతులకు సంబంధించిన పరికరాలను దొంగతనం చేసిన వ్యక్తులు ఎవరా అని అరా తీయగా అనంతపురం గ్రామానికి చెందిన సూరిబోయిన మధు,కుమ్మరి శ్రీహరి,నరేష్ లతో పాటు మరో కొంతమంది ముఠాగా ఏర్పడి రాత్రి పూట తోటల్లో,పొలాల్లో వేసి ఉన్న పైపులు, డ్రైపులను దొంగతనం చేసి ఎత్తుకెళ్లేవారు..గుడిలో కూడా వీళ్లు చోరీలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి దొంగతనాలపై రైతులంతా కలసి కలిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..రైతులకు న్యాయం చేయాల్సింది పోయి వైసీపీ నుంచి టీడీపీ కి వలస వచ్చిన మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అనుచరులు కావడంతో వారి పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకడుగు వేస్తున్నారు..వైఎస్సార్ సీపీ కి చెందిన రైతులకు సంబంధించిన సొత్తు కావడంతో చోరీ చేసిన నిందితుల పై ఎస్సై ఉమా శంకర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు సొత్తు ఇప్పించి నిండుతుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..