జనవరి 8న శ్రీశైలంలో ఆధ్యాత్మిక సభ ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులుకి సన్మానం మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామరథయాత్ర

మన న్యూస్:తిరుపతి జనవరి 8వ తారీఖున శ్రీశైలం పుణ్యక్షేత్రంలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సభను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు తిరుమల పర్యటనలో భాగంగా తిరుపతిలో ఆయనను ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు శ్రీదేవి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరి శంకర్ రాజు, ఆనంద రాజు, సుధాకర్, గొర్రె బ్రహ్మం, రామచంద్రుడులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి నెలలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ రథయాత్రను వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా జనవరి 8న శ్రీశైలంలో, జనవరి 19న డెహ్రాడూన్ లో ఆధ్యాత్మిక సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాయలసీమ జిల్లాలలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ప్రతినిధులను నియమించి ప్రణాళికబద్ధంగా క్షేత్రస్థాయిలో హిందూ సనాతన ధర్మాన్ని తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.తనను కలిసి సన్మానించిన సుకుమార్ రాజు, శ్రీదేవి, శంకర్ రాజు, వెంకటేశ్వర్లను అభినందించారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..