ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్

Mana News, Tirupati:- ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ ఈరోజు తిరుపతి ఎస్సీ యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైస్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోనల్ మీటింగ్ జరగడం జరిగింది ఇందులో భాగంగా ఐ.హెచ్.ఆర్.పి.సి ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ముజాహిద్ గారు ఐ హెచ్ ఆర్ పి సి చైర్మన్ డాక్టర్ సోహెబ్ గారు జనరల్ సెక్రటరీ ప్రశాంతి గారు నేషనల్ ఇంచార్జ్ శోభ రాణి గారు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. మరి అలాగే ఈ మీటింగ్ కి రాయలసీమ ఎనిమిది జిల్లాల నుండి ఐ హెచ్ ఆర్ పి సి మెంబర్స్ పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా ఏపీ స్టేట్ కన్వీనర్ కిరీటి రెడ్డి గారు మాట్లాడుతూ ఐ హెచ్ ఆర్ పి సి జోనల్ మీటింగ్ సందర్భంగా ఇండియన్ ప్రైడ్ రతన్ టాటా గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఒక చిత్రపటానికి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగినది అలాగే ఐ హెచ్ ఆర్ పి సి న్యూ జాయినింగ్ మెంబర్స్ కి ఐడి కార్డ్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మిగతా అతిధుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మరి అలాగే భారతదేశం వ్యాప్తంగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందని మరి అలాగే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే అత్యాచారానికి పాల్పడిన దోషులను చట్టరీత్యా ఎలాంటి శిక్షలు కి వాళ్ళ అర్హులు ఏ విధంగా వాళ్ళని శిక్షించాలి అని చర్చలు జరపడం జరిగినది ఈ మేరకు ఇలాంటి వాటి పైన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని ఇలాంటి సమస్యలను జరక్కుండా చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున దీని గురించి నిరసనలు తెలుపుతామని చెప్పి తెలియజేసుకోవడం జరిగింది. మరి అలాగే ఈ ఒక్క విషయం మీదే కాదు ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు వాళ్ళందరూ పక్షాన కూడా ఐ హెచ్ ఆర్ పి సి టీం ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని వాళ్ళకి తగిన న్యాయం జరిగేంతవరకు దీనికోసం కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది మరి అలాగే ఈ మీటింగ్ కి హాజరైన అతిథులకు ఐ హెచ్ ఆర్ పి సి ఎనిమిది జిల్లాల మెంబర్స్ కి ముఖ్యంగా తిరుపతి జిల్లా టీం సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మరి అలాగే ఈ ప్రోగ్రాం ఇంత ఘన విజయం విజయం సాధించడానికి ముఖ్య కారకులైన బాలకృష్ణ సునీల్ అరుణ్ రవి మహేష్ మణికంఠ బాలసుబ్రమణ్యం గిరీష్ ప్రశాంత్ గార్లకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు